Telugu » Latest News
ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యేలు ఓటు వేశారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. రాష్ట్రపతి ఎన్నికల బరిలో అధికార ఎన్డీఏ మిత్రపక్షాల అభ్యర్థిగా ఆదివాసీ మహిళ, మాజీ గవర్నర్ ద్రౌపదీ ముర్ము, విపక
ఆలూని ఇష్టపడని పిల్లలు తక్కువ. కాబట్టి దీన్ని మీ పిల్లల ఆహారంలో చేర్చడం తేలికే. వీటిలో విటమిన్స్ ఏ, సీ ఇంకా ఫైబర్, కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ పిల్లలు ఆరోగ్యకరంగా బరువు పెరగడానికి సహకరిస్తాయి.
ప్రజాస్వామ్యాన్ని కాపాడానికి తనకు ఓటు వేయాలని ఆయన కోరారు. తాను లౌకికవాదాన్ని కూడా కాపాడతానని చెప్పారు. తాను కేవలం రాజకీయ పోరాటం మాత్రమే కాకుండా, ప్రభుత్వ ఏజన్సీలపై కూడా పోరాడుతున్నానని ఆయన అన్నారు. ఆ ఏజన్సీలు ఇప్పుడు చాలా బ
చాలామంది జుట్టు ఒత్తుగా, నల్లగా ఉండాలని కోరుకుంటారు. జుట్టు కుదుళ్ల నుంచి దృఢంగా మార్చేందుకు ఉల్లిపాయ బాగా ఉపకరిస్తుంది. జుట్టులో పేలను తరిమికొట్టే సహజ లక్షణాలు కూడా ఉల్లికి ఉన్నాయి. ఉల్లికి రక్త ప్రసరణను మెరుగు పరిచే గుణాలున్నాయి.
రాష్ట్రపతి ఎన్నికల బరిలో అధికార ఎన్డీయే మిత్రపక్షాల అభ్యర్థిగా ఆదివాసీ మహిళ, మాజీ గవర్నర్ ద్రౌపదీ ముర్ము, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా తలపడుతున్నారు. ఖాళీ స్థానాలకు ఉప ఎన్నికలు సైతం నిర్వహించడంతో 100 శాతం ప
రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు ఓటు వేశారు. రాష్ట్రాల్లోనూ పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే, కాసేపట్లో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాను
వేసవిలో బరువు తగ్గాలనుకునేవారు క్యాలరీలు తక్కువగా ఉండి, యాంటీ ఆక్సిడెంట్స్, పొటాషియంలు అధికంగా ఉన్న ఈ జ్యూస్ తాగితే దాహం తీరడంతోపాటు, కడుపునిండిన భావనతో ఆకలి త్వరగా వేయదు.
మైత్రీ మూవీ మేకర్స్, సితారా ఎంటర్ టైన్మెంట్స్, గీతా ఆర్ట్స్ ప్రస్తుతం భారీ కమర్షియల్ సినిమాలు చేస్తున్న బిగ్ బ్యానర్స్. ఇండస్ట్రీలో పెద్ద నిర్మాణ సంస్థలుగా పేరు తెచ్చుకున్నాయి. ఒక పక్కన పెద్ద పెద్ద స్టార్ హీరోలతో బిగ్ రేంజ్ సినిమాలు చేస్తూ
దక్షిణ చైనా సముద్రంలో ఆధిపత్యం చలాయించాలని, తైవాన్ను తన అధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నాలు జరుపుతున్న చైనాకు అమెరికా మరోసారి షాక్ ఇచ్చింది. తైవాన్కు 862 కోట్ల రూపాయల విలువైన మిలటరీ-సాంకేతిక సాయాన్ని అందించడానికి అమెరికా
చెరకులో సహజమైన సుక్రోజ్ ఉంటుంది. ఇది శరీరానికి శక్తిని అందించడంలో సహాయపడుతుంది. అలసటగా నీరసంగా అనిపించినప్పుడు చెరకు రసం తాగితే వెంటనే శక్తిని పొందవచ్చు. ఇది సహజ చక్కెరలను, ఇనుమును కలిగి ఉండటం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.