Telugu » Latest News
ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫాంల ట్రెండ్ నడుస్తోంది. కంటెంట్లో కొత్తదనాన్ని అందించడంలో మెజారిటీ ఓటీటీ ప్లాట్ఫాంలు సక్సెస్ అవుతుండటంతో జనం వీటిపై ఎక్కువ....
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీపాక్స్ వైరస్.. భారత్ లోనూ అలజడి సృష్టిస్తోంది. మన దేశంలోనూ మంకీపాక్స్ కేసులు నమోదవుతున్నాయి.(India Monekypox)
కాశీ విశ్వనాథ్ టెంపుల్-జ్ఞానవాపి మసీదు కేసుకు సంబంధించి ఈ నెల 21న ఈ విచారణ జరగనుంది. గత మే నెలలో జ్ఞానవాపి మసీదులో శివలింగంలాంటి ఒక ఆకృతిని అధికారులు గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ ఆకృతిని అక్కడ ఫౌంటేన్గా వినియోగిస్తున్నారు.
నేను రాసిన కథలే నన్ను రాజ్యసభకు తీసుకొచ్చాయి. ఇది కథ కాదు.. నిజం. రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు రావడం సంతోషంగా ఉంది. పార్లమెంట్ సమావేశాల్లో పూర్తిస్థాయిలో పాల్గొని వివిధ అంశాలపై సూచనలు, సలహాలు ఇవ్వాలనుకుంటున్నా.
రెండు రోజుల్లోగా పర్సనల్ డిపాజిట్ అకౌంట్స్ నుంచి నిధులను ఎస్డీఆర్ఎఫ్కు తిరిగి బదిలీ చేయాలని ఆదేశించింది. అలాగే అర్హులైన వారికి పరిహారం చెల్లించకపోవడం, కొంతమంది దరఖాస్తులు తిరస్కరించడం వంటి అంశాలపై కూడా ధర్మాసనం స్పందించింది.
ఎంపిక విధానం విషయానికి వస్తే ఇన్సియల్ స్ట్ర్రీనింగ్ , టెక్నికల్, ఎస్ ఎం ఈ ఇంటర్వ్యూ , హెచ్ ఆర్ డిస్కషన్ అధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం జూలై 15, 2022 నుండి ప్రారంభమైంది. దరఖాస్తులకు చివరి తేదీగా జూలై 29, 2022గా నిర్ణయించారు.
''నేను నేరస్థుడిని కాదు.. నేను ఓ ముఖ్యమంత్రిని. దేశంలోని స్వేచ్ఛా పౌరుడిని. సింగపూర్ వెళ్ళకుండా నన్ను ఆపడానికి చట్టపరంగా ఏ ఆధారాలూ లేవు. కాబట్టి, రాజకీయ కారణాల వల్లే నన్ను అడ్డుకుంటున్నారని అర్థమవుతోంది'' అని కేజ్రీవాల్ అన్నార
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే బ్యాచిలర్ డిగ్రీ,మాస్టర్స్ డిగ్రీ,ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం, ఎంఏ, బీఏ, ఎంఎస్సీ, ఎంటెక్, ఎంఎస్, ఎంబీఏ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత రంగంలో పని అనుభవం కలిగి ఉండాలి.
శిక్షణ పూర్తయిన అభ్యర్థులకు సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్,డిజైన్ ఇంజనీర్గా ఉద్యోగావకాశం కల్పిస్తారు.సంస్థ నిర్వహించే కెరీర్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. గ్రాడ్యుయేషన్ కోర్సులకయ్యే ఖర్చును నిబ