Telugu » Latest News
మనుషులు కంట్రోల్ తప్పుతున్నారు. చిన్న చిన్న విషయాలకే మర్డర్లు చేసేస్తున్నారు. కోపంలో విచక్షణ కోల్పోయి దారుణాలకు తెగబడుతున్నారు. జీన్స్ ప్యాంటు ఎందుకు వేసుకున్నావు అని అడిగిన పాపానికి.. ఓ భార్య ఏకంగా తన భర్తనే హత్య చేసింది.
‘‘ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో దొంగలు తయారయ్యారు. అన్నీ అమ్ముకుదొబ్బారు. ఒక్కచెట్టు అయినా ఉందా?’’ అంటూ అటవీ శాఖ అధికారులపై నిప్పులు చెరిగారు కేసీఆర్.(CM KCR On Floods)
ఇంగ్లండ్ తో సిరీస్ ను డిసైడ్ చేసే మూడో వన్డేలో హార్ధిక్ పాండ్యా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అటు బౌలింగ్ లో, ఇటు బ్యాటింగ్ లో రాణించి.. జట్టు గెలుపులో ముఖ్య పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అరుదైన రికార్డ్ సృష్టించాడు.(Hardik Pandya Record)
ఇంగ్లండ్ తో సిరీస్ ను డిసైడ్ చేసే మూడో వన్డే మ్యాచ్ లో భారత్ అదరగొట్టింది. ఇంగ్లండ్ పై ఘన విజయం సాధించింది. పంత్ వీరోచిత సెంచరీతో చెలరేగాడు.(IndVsEng 3rd ODI)
తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం ఉదయం సాలకట్ల ఆణివార ఆస్థానం జరిగిన సందర్భంగా సాయంత్రం పుష్పపల్లకీ సేవ వైభవంగా జరిగింది.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ జాబితాలో యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో మెగా154 అనే వర్కింగ్ టైటిల్తో....
ఉల్లిచేసే మేలు తల్లికూడా చేయలేదంటారు. ఎందుకంటే ప్రతికూరలో ఉల్లిపాయలేనిదే ముద్ద దిగదు మనోళ్లకి. మనదేశంలో క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుంచే ఉల్లిపాయలు వాడుతున్నారంటే మనకి ఉల్లిగడ్డతో ఉండే రిలేషన్ ఏపాటిదో తెలిసిపోతుంది.
టాలీవుడ్ జేజమ్మగా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ స్టేటస్ను చూసిన అందాల భామ అనుష్క శెట్టి, ఇటీవల కాలంలో సరైన సినిమా ఎంపిక చేయడం లేదని ఆమె అభిమానులు....
సెల్ఫోన్లు వచ్చాక సెల్ఫీల మోజు పెరిగి పోయింది. సెల్ఫీ మోజులో వివిధ పరిస్ధితుల్లో పలువురు మృత్యువాత పడిన వార్తలు వింటూనే ఉన్నాము.
రాష్ట్రంలో నేటివరకు 8,09,778 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 01వేల 018 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4వేల 649కి చేరింది.