Telugu » Latest News
ఇంగ్లండ్తో జరుగుతోన్న మూడో వన్డే మ్యాచులో భారత క్రికెటర్ రవీంద్ర జడేజా అద్భుతమైన రీతిలో పట్టిన క్యాచ్పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇంగ్లండ్ క్రికెట్ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇవాళ ఢిల్లీలోని తన నివాసంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో మాట్లాడుతూ... అర్థవంతమైన రీతిలో రాజ్యసభ కొనసాగాలని, అందుకు అందరు సభ్యులు సహకరించాలని
సింగపూర్ ఓపెన్ లో టాప్ ప్లేయర్స్ ఎవరూ పాల్గొనకపోవడం వల్లే పివి సింధు టైటిల్ గెలిచిందని సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. ఈ ట్రోల్స్ పై సింధు కోచ్ పార్క్ టేసాంగ్ స్పందించారు.
ఎన్నికల్లో ఓడిపోయానని తెలుసుకున్న ఒక కాంగ్రెస్ నేత గుండెపోటుతో మరణించారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రం కోసం ప్రేక్షకులు ఏ రేంజ్లో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు క్రిష్.....
ఈ సమావేశాల్లో పాత, కొత్తవి కలిపి మొత్తం 32 బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. సమగ్ర చర్చల తరువాతే బిల్లులు ఆమోదించాలని విపక్షాలు కోరుతున్నాయి. 14 బిల్లులకు ఆమోదం తెలిపేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం అంటోంది.
ఆల్కహాల్ వినియోగం వల్ల ఆరోగ్య ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని ది లాన్సెట్ జర్నల్ ప్రచురించారు. వయస్సు, లింగం, భౌగోళిక ప్రాంతం వంటి అంశాల ఆధారంగా మద్యం ప్రభావం కనపడుతున్నట్లు వెల్లడైంది.
''విపక్ష పార్టీలు తమ ఉమ్మడి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా నా పేరును ప్రకటించడాన్ని గౌరవప్రదంగా భావిస్తున్నాను. అందుకు నేను సవినయంగా అంగీకరిస్తున్నాను. నా మీద నమ్మకం ఉంచినందుకు ప్రతిపక్ష పార్టీల నేతలకు కృతజ్ఞతలు చెబుతున్
అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాకుతో ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు.
ఇంగ్లండ్లోని మాంచెస్టర్ వేదికగా టీమిండియాతో జరుగుతోన్న మూడో వన్డే మ్యాచులో ఆతిథ్య జట్టు 45.5 ఓవర్లకే కుప్పకూలింది. 259 పరుగులకు ఆలౌట్ అయింది.