Telugu » Latest News
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అసలు భారత్లోనే ఉన్నారా? అని టీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. ఈ నెల 21న తెలంగాణలోని సిరిసిల్లలో రాహుల్ గాంధీ పర్యటించనున్న నేపథ్యంలో ఈ విషయంపై కవిత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. తెలంగ
తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం సాలకట్ల ఆణివార ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది.
తమిళనాడులోని కళ్లకూరిచిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. 12వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యపై నిరసనలు చెలరేగాయి. ఆగ్రహంతో కాలేజీ బస్సులకు నిప్పు పెట్టారు నిరసనకారులు
గతంలో గోవా, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు గవర్నర్గా మార్గరెట్ అల్వా పనిచేశారు. అంతకుముందు కేంద్ర మంత్రిగానూ కొనసాగారు. కర్ణాటకలోని మంగళూరులో 1942లో ఆమె జన్మించారు. కెరీర్ ప్రారంభంలో న్యాయవాది వృత్తిలో ఉన్నార
యుక్రెయిన్ సైనికుడి ప్రాణాలు కాపాడింది ఐఫోన్. బుల్లెట్ గాయం నుంచి ఐఫోన్ 11ప్రో తట్టుకుని ఉన్న ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో సైనికుడు ఐఫోన్ను తన వెనుక భాగంలో ఉంచుకున్నట్లుగా కనిపిస్తుంది. అందులో బుల్లెట్ ఇరుక్కుపోయినట్లు కూడా
రాజస్ధాన్లోని లోక్ తాంత్రిక్ పార్టీ ఎమ్మెల్యే నారాయన్ బెనివాల్కు చెందిన ఎస్ యూవీ కారును గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించుకు పోయారు.
మద్యపాన నిషేధం విధిస్తామని జగన్ చెప్పారని, ఇప్పుడు ప్రభుత్వమే నేరుగా మద్యం అమ్ముతోందని మండిపడ్డారు. మద్యం ద్వారానే ప్రభుత్వానికి రూ.30 వేల కోట్ల ఆదాయం వస్తుందని ఆయన చెప్పారు.
ప్రజలను తప్పుదోవ పట్టించడానికే సీఎం కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ అన్నారని యాన చెప్పారు. సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని తెలిపారు. అంతర్జాతయ కుట్రల వల్లే వరదలు వచ్చాయనడంలో అర్థం లేదని ఆయన చెప్పారు.
అభ్యర్ధుల వయస్సు 35 సంవత్సరాలకు మించరాదు. ఎంపికైన వారికి నెలకు 46,250రూ నుండి 1,31,700 రూ వరకు వేతనంగా చెల్లిస్తారు. అభ్యర్ధులు దరఖాస్తులను ఈ మెయిల్ ద్వారా పంపవచ్చు.
పాకిస్తాన్లోని తన పురాతన ఇంటిని 75ఏళ్ల తర్వాత తిరిగి చూసేందుకు అక్కడికి వెళ్లొచ్చారు 92 ఏళ్ల మహిళ. స్థానిక మీడియా కథనం ప్రకారం.. పాకిస్తాన్ హై కమిషన్ మహిళకు మూడు నెలల వీసాకు పర్మిషన్ ఇచ్చినట్లు తెలిసింది.