Telugu » Latest News
జపాన్ మరో బుల్లెట్ ట్రైన్ రెడీ చేసేందుకు సిద్ధం అవుతోంది. ఇది ఓ నగరం నుంచి మరో నగరానికి కారదు ..ఏకంగా ఒక గ్రహం నుంచి మరొక గ్రహానికి.. భూమి నుంచి మార్స్కు.. అక్కడి నుంచి చందమామ మీదకు ఓ బుల్లెట్ ట్రైన్ పంపేందుకు.. జపాన్ ప్రణాళికలు రచిస్తోంది. ఇది ఇ
రెండు రోజుల క్రితమే నటి వరలక్ష్మి శరత్ కుమార్ కరోనా బారిన పడ్డానని తెలిపింది. తాజాగా దర్శకుడు మణిరత్నం కరోనా బారిన పడ్డారు. ఇటీవల జులై 8న మణిరత్నం................
బేస్, ట్రాన్సిట్ స్టేషన్లలో నిపుణులు అనుమతించిన తర్వాతే విమానాలు బయటకు రావాలనే నిబంధనను తప్పనిసరి చేసింది. B1/B2 లైసెన్స్ ఉన్న ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్ నుంచి సరైన అనుమతి తర్వాతే విమానాలను బయటకు పంపాలనే నిబంధనను తప్పనిసరి చేస
జార్ఖండ్, గుజరాత్కు చెందిన NCP ఎమ్మెల్యేలు ముర్ముకు అనుకూలంగా ఓటు వేశామని వెల్లడించగా.. హర్యానా, ఒడిశా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ ఆత్మ ప్రబోధానుసారం ముర్ముకు మద్దతుగా నిలిచామని తెలిపారు. తెలంగాణలో బీజేపీ నుంచి క్రాస్ ఓటింగ్ జరిగిందని మంత్ర
శ్రీలంక పరిణామాలపై భారత వైఖరి, ఆర్ధిక సహకారం తదుపరి చర్యలపై విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విపక్షాలకు వివరించనున్నారు. శ్రీలంకను చుట్టుముట్టిన ఆర్థిక సంక్షోభం విషయంలో భారత్ జోక్యం చేసుకోవాలని డిఎంకె, ఎఐఎడ
మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ సినిమా వివాదాల్లో చిక్కుకుంటుంది. ఈ సినిమా చోళుల కథ ఆధారంగా తెరకెక్కించింది అని అందరికి తెలిసిందే. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో చరిత్రను వక్రీకరిస్తున్నారంటూ..............
అస్సాంకు చెందిన మరో విద్యార్థి సోషల్ మీడియాలో పోస్టు చేసి అరెస్ట్ అయ్యాడు. పరేశ్ అసోం అలియాస్ పరేశ్ బరువా నేతృత్వంలోని టెర్రర్ గ్రూప్ ఉల్ఫా (ఐ)కు సపోర్ట్ తెలియేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో ఉదల్గురి జిల్లా పోలీసులు టంగ్లా కాలేజిల
ఎన్డీఏ అభ్యర్థిగా జగ్దీప్ ధన్కడ్ నిన్న నామినేషన్ దాఖలు చేశారు. ఇవాళ ఉదయం 11 గంటలకు విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ అల్వా (81) నామినేషన్ దాఖలు చేయనున్నారు. అల్వా నామినేషన్ దాఖలు కార్యక్రమంలో విపక్ష నేతలు పాల్గొననున్నారు.
గత కొన్ని రోజులుగా సినీ పరిశ్రమకి కష్టాలు ఎదురవుతున్నాయి. టికెట్ రేట్లు పెరగడం, థియేటర్ కి జనాలు రాకపోవడం, ఓ టీటీ లో సినిమా త్వరగా రిలీజ్ అవ్వడం, హీరోల రెమ్యునరేషన్స్...........
బీజేపీ రాజ్యసభ ఎంపీ రాజస్థాన్ కిరోడి లాల్ మీనా తనకు బెదిరింపు లేఖ వచ్చిందని వెల్లడించారు. ఉదయ్పూర్కు చెందిన టైలర్ కన్హయ్య లాల్ కుటుంబానికి ఒక నెల జీతమిస్తానని మాటిచ్చినందుకు గానూ ప్రాణహాని తలపెడతామని అందులో పేర్కొన్నారు.