Telugu » Latest News
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ తనకు నచ్చిన అంశాలను తన ఫాలోవర్లతో షేర్ చేసుకునే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా మరో వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో చూడటానికి సింపుల్ గా ఉన్నా క్రియేటివిటీ కనిపిస్తోంది..
యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ సముద్రంలోకి భారీగా వరద నీరు చేరింది. ఈ నేపథ్యంలో ఓ వింత దృశ్యం ఆవిష్కృతమైంది. సముద్రం నీలి, ఎరుపు రంగులుగా దర్శనమిస్తోంది.
ఫహద్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ''పుష్ప టైంలో అల్లు అర్జున్, సుకుమార్ నన్ను బాగా చూసుకున్నారు. నేను పుష్ప పార్ట్ 2లో కూడా ఉంటాను. ఇది చాలా మంచి స్టోరీ. దీనికి పార్ట్ 3 కూడా ఉండబోతుంది. షూట్ టైంలో............
పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణకు ఇబ్బంది కలుగుతోందని పోలవం ఎత్తు తగ్గించాలని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ డిమండ్ చేశారు. మంత్రి పువ్వాడ ఆరోపణలకు ఏపీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. పోలవరం ఎత్తుకు భద్రాచలం ముంపుకు సంబంధం లేదని అన్నారు.
ఆఫ్రికాలోని ఘనా దేశంలో వెలుగుచూసిన ప్రాణాంతకమైన మార్బర్గ్ వైరస్.. ప్రపంచ దేశాలను టెన్షన్ పెడుతోంది. ఇప్పటివరకు మార్బర్గ్ వైరస్ కేసులు రెండు బయటపడినట్లు ఘనా ప్రకటించింది. కొన్నాళ్ల క్రితం మరణించిన ఇద్దరు వ్యక్తులకు పరీక్షలు నిర్వహించగా.. ప
తాజాగా థాంక్యూ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగచైతన్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ఫస్ట్ లవ్ గురించి తెలిపాడు. చైతన్య మాట్లాడుతూ.. ''నా ఫస్ట్లవ్ తొమ్మిదో తరగతిలో జరిగింది. నేను ఇంకో ఇద్దరు............
ఉత్తరప్రదేశ్ లోని జౌన్ పూర్ జిల్లాలో బాత్రమ్ కోసం గుంత తవ్వుతుండగా బంగారు నాణేలు లభ్యమయ్యాయి.
సూర్యుడి వాతావరణంలో ఉద్భవించిన ఈ తుపాను గంటకు 16 లక్షల కిలోమీటర్ల వేగంతో భూమి దిశగా దూసుకొస్తోందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. దాని వేగం మరింత పెరిగే అవకాశముందని, ఎప్పుడైనా భూ గ్రహాన్ని తాకవచ్చని హెచ్చరించారు.
ఎమ్మెల్యేల బాటలోనే శివసేన ఎంపీలు ఉద్ధవ్ను వీడి ఇవాళ షిండే వర్గంలో చేరనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం ఎంపీలు స్పీకర్ ఓం బిర్లాను కలవనున్నారు. తమను ప్రత్యేక గ్రూప్గా గుర్తించాలని కోరుతూ స్పీకర్కు లేఖ అందించనున్నారు. అటు శివసేనల
భూమి నుంచి మార్స్కు, చంమామ మీదకు బుల్లెట్ ట్రైన్ లో వెళ్లే ఏర్పాటులో జపాన్ బిజి బిజీగా ఉంది. బుల్లెట్ ట్రైన్ మాత్రమే కాదు.. జపాన్ అంతకుమించి అంటోంది. చందమామ, అంగారకుడి మీద నివాసం ఏర్పాటు చేయబోతోంది.