Telugu » Latest News
శనివారం నాటికి 199.71 కోట్ల వ్యాక్సినేషన్ పూర్తైంది. ఒకట్రెండు రోజుల్లో 200 కోట్ల మైలురాయి పూర్తవుతుంది. 12-14 ఏళ్ల వయసు కలిగిన వారిలో ఇప్పటివరకు 3.79 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తైంది. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ డ్రైవ్ ఇది.
విమానంలో సాంకేతిక లోపం ఉన్నట్లు పైలట్లు గుర్తించారు. ప్రయాణికుల భద్రత రీత్యా, ముందు జాగ్రత్త చర్యగా హైదరాబాద్ రావాల్సిన ఇండిగో 6ఈ-1406 విమానాన్ని కరాచీలో ల్యాండ్ చేశాం. అక్కడ ఉన్న ప్రయాణికుల్ని హైదరాబాద్ రప్పించేందుకు మరో విమానాన్ని కరాచీ పం
సూర్యోదయానికి ముందు వాతావరణంలో తాజాగా ఉంటుంది. ఆ సమయంలో ఇంటి డోర్లు, కిటికీలు తెరిచి ఉంచితే ఇంటిలోపలి గాలి శుభ్రం అయ్యే అవకాశం ఉంటుంది. గాలి పొల్యూషన్ కారణంగా అనేక మంది శ్వాస సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు.
బ్యాలెట్ పత్రం అందజేసినప్పుడు పోలింగ్ కేంద్రంలో.. ఓటర్కు ఆ పెన్ను అందజేస్తారు. ఓటర్లు ఆ పెన్నుతోనే ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఎన్నికల అధికారులు ఇచ్చిన పెన్ను కాకుండా మరే ఇతర పెన్నుతోనైనా ఓటు వేస్తే అది చెల్లదు. కౌంటింగ్ సమయంలో ఆ ఓటును చె
వర్షాలు వచ్చినప్పుడు వర్షానికి తడవడం, అదేవిధంగా బయట ఫుడ్ను తీసుకోవడం మంచిది కాదు. అదేవిధంగా వర్షపు నీరు ఇంట్లో నిలువలేకుండా చూస్తే దోమలు వంటి వాటికి అస్కారంలేకుండా చూసుకోవచ్చు.
దేశ వ్యాప్తంగా 497 పట్టణాల్లో నీట్ పరీక్ష జరుగనుంది. 2021తో పోలిస్తే ఈ సంవత్సరం 2.57 లక్షల మంది ఆశావాహులు పెరిగారు. 12 భారతీయ భాషలలో పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల సంఖ్య 74.3 శాతానికి పెరిగింది. తమిళంలో పరీక్ష రాసేవారి సంఖ్య 60 శాతం పెరిగింది. తెలుగు, హిందీ,
నువ్వుల నూనెలో ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన పిండిపదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి. వీటితో తయారుచేసిన పదార్థాలు ఎక్కువకాలం నిల్వ ఉంటాయి. స్త్రీలలో హార్మోన్ల సమస్యకు నువ్వులు చక్కని పరిష్కారం.
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సంబురాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి దర్శించుకొని బోనం స
మేజర్ సినిమా రిలీజైన నెల రోజులకి ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్లో జులై 3 నుంచి స్ట్రీమింగ్ అవుతూ ట్రెండింగ్ లో నిలుస్తోంది. మేజర్ సినిమా కేవలం ఇండియాలోనే కాక వేరే దేశాల్లో కూడా నెట్ ఫ్లిక్స్ టాప్ లో.............
ప్రాచీనులు గోరింటాకు ఆషాఢమాసంలో తప్పకుండా పెట్టుకోవాలని చెబుతారు.లేత ఆకులతో చేతులు ఎర్రగా పండుతాయి. ఆషాడంలో అందంతో పాటు.ఆరోగ్యాన్నిచ్చే గోరింటను పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది.