Telugu » Latest News
ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా పర్యటన చివరి అంకానికి చేరింది. టీ20 సిరీస్ ను తమ ఖాతాలో వేసుకున్న టీమిండియా వన్డే సిరీస్ను కైవసం చేసుకొనేందుకు పట్టుదలతో ఉంది. సిరీస్ ఏ జట్టుదో నిర్ణయించే నిర్ణయాత్మక మ్యాచ్ ఆదివారం సాయంత్రం మాంచ
భారత్ ఒక పార్లమెంటరీ ప్రజాస్వామ్యమని మనం గమనించాలన్నారు. దేశ బహుళత్వాన్ని కాపాడుకోవడానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఒక మార్గమని అభిప్రాయపడ్డారు. రాజస్థాన్ అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొన్న సీజేఐ ఎన్వీరమణ... 75 ఏళ్ల పార్లమెంట్ ప్రజాస్వా
ఇంతకుముందు ఈ సేవలపై జీఎస్టీ మినహాయింపు ఉండేది. కేంద్ర తాజా నిర్ణయంతో సోమవారం నుంచి ఈ సేవలు జీఎస్టీ పరిధిలోకి వస్తాయి. తాజా రూల్స్ ప్రకారం ఆసుపత్రుల్లో ఐసీయా కాకుండా రోజుకు రూ.5వేలు దాటిన రూమ్ రెంట్పై 5 శాతం జీఎస్టీ విధిస్తారు.
గతంలో బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ బర్త్డే పార్టీలో రష్మిక బ్లాక్ షార్ట్ డ్రెస్ ధరించి ఆ డ్రెస్లో నడవడానికి కూడా ఇబ్బంది పడింది. దీంతో ఆ డ్రెస్ పై రష్మికని బాగానే ట్రోల్ చేశారు నెటిజన్లు. తాజాగా మరో అవార్డు ఫంక్షన్ లో.................
లష్కర్ బోనాల సందర్భంగా జంటనగరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి అమల్లోకి వచ్చిన ఆంక్షలు రేపటి వరకు కొనసాగనున్నాయి. మహంకాళి ఆలయానికి ఇవాళ పలువురు వీఐపీలు తరలిరానున్నారు.
ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో తెలంగాణలోని గోదావరి పరివాహక ప్రాంతాలు వరద ముంపుకు గురయ్యాయి. వేలాది మంది ప్రజలు గ్రామాలను వదిలి పునరావాస కేంద్రాలకు తరలారు. పరీవాహాక ప్రాంతాల్ల
అశ్వాపురం మండలంలోని పాములపల్లి గ్రామంలోని వరద బాధితులను గవర్నర్ తమిళిసై కలువనున్నారు. చింతిర్యాల కాలనీలో పర్యటిస్తారు. అనంతరం రెండు ఫంక్షన్ హాల్స్లో రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా వరద బాధితులకు నిత్యావసర సరుకులు, మందులను పంపిణీ చేయనున్న
ఇక రేపు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మెదక్జిల్లాల్లో భారీ వర్షం పడుతుందని వెల్లడించింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. శనివారం కూడా తెలంగాణలో పలుచోట్ల మోస్తరు
గోదావరి శాంతించింది.. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటి ఉధృతి తగ్గడంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం తగ్గుముఖం పట్టింది. శనివారం మధ్యాహ్నం 71 అడుగులకు పైగా ప్రవహించిన గోదావరి.. సాయంత్రం నుంచి తగ్గుముఖం పడుతూ వచ్చింది. ఆదివ
తాజాగా రవితేజ చిరంజీవితో కలిసి షూటింగ్ లో జాయిన్ అయ్యాడని తెలియచేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ఓ స్పెషల్ వీడియోని విడుదల చేశారు. ఈ వీడియోలో రవితేజ కారు దిగి నడుచుకుంటూ...........