Telugu » Latest News
సినిమా ప్రమోషన్స్లో భాగంగా శనివారం సాయంత్రం హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కార్యక్రమం ఏర్పాటు చేసి రామారావు ఆన్ డ్యూటీ ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ ట్రైలర్...............
భారత ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థిగా ఎంపిక అయిన పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చారు. 1951 మే 18న రాజస్థాన్లోని ఝుంఝును జిల్లా కితానా అనే ఓ మారుమూల పల్లెలో జన్మించారు.
దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకుగా పేరొందిన HDFC బ్యాంక్ ఆశించిన స్థాయిలో ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన త్రైమాసికానికి సమీకృత నికర లాభం పెరిగింది.
గోవా కాంగ్రెస్లో కలవరం మొదలైంది. అందుకే ముందు జాగ్రత్త చర్యగా పార్టీ ఎమ్మెల్యేలపై ఓ కన్నేసింది. బీజేపీ వేసే ఎత్తుగడలకు ఎక్కడ తమ పార్టీ ఎమ్మెల్యేలు జారిపోతారేమోనని ముందుగానే గోవా కాంగ్రెస్ జాగ్రత్తపడుతోంది.
టెన్నిస్ సూపర్ స్టార్ మారియా షరపోవా (Maria Sharapova) మగ బిడ్డకు జన్మనిచ్చింది. పిల్లోడికి థియోడర్ (Theodore అని పేరు కూడా పెట్టేసింది
రెండు కోట్ల రూపాయలు విలువైన వస్తువులున్న లారీని దొంగిలించిన కేసులో గుంటూరు జిల్లా పోలీసులు 24 గంటల్లోనే దొంగను పట్టుకుని లారీని స్వాధీనం చేసుకున్నారు.
గత ఆర్థిక ఏడాదికి (2021-22) సంబంధించి ఐటీ రిటర్న్స్ గడువు ముగియనుంది. అప్పటిలోగా ఐటీ రిటర్న్స్ సమర్పించాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోగా ఐటీ రిటర్న్స్ క్లియర్ చేయకపోతే భారీగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
''ఇప్పటికీ సమయం ఉంది.. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కుంభకర్ణ నిద్ర నుంచి మేల్కోవాలని నేను మళ్ళీ చెబుతున్నాను. ప్రజలను మభ్యపట్టే రాజకీయాలను ఇకనైనా మానుకోవాలి. ఆర్థిక విధానాలను వెంటనే సంస్కరించాలి. ఈ ప్రభుత్వ వైఫల్యాల వల్ల ప
మైదానంలో పరుగుల వరద పారించే టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ కొంత కాలంగా సరిగ్గా ఆడట్లేదు. దీంతో ఆయన ఆటతీరుపై విమర్శలు వస్తున్నాయి. అయితే, కొందరు మాజీ క్రికెటర్లు మాత్రం కోహ్లీకి మద్దతుగా నిలుస్తున్నారు. కోహ్లీ
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 5న శుక్రవారం వరలక్ష్మీ వ్రతం జరుగుతుంది.