Telugu » Latest News
కొన్ని నెలల క్రితం తమిళనాడుకు చెందిన ఒక యువకుడు 10 రూపాయల నాణేలు చెల్లించి కారు కొన్న సంఘటన మనకు తెలుసు.
భారత్ నుంచి ఎగుమతులు తగ్గడం, దేశంలో పెరిగిపోయిన ద్రవ్యోల్బణం రేటు, విదేశీ పెట్టుబడులు వేరే దేశాలకు వెళ్ళిపోతుండడం వంటి అంశాలు రూపాయి మారకం ధర పడిపోతుండడాన్ని సూచిస్తున్నాయని చిదంబరం అన్నారు. మనదేశ ఆర్థిక వ్యవస్థ ఏ మేరకు
పశ్చిమబెంగాల్ ప్రజలు బ్లాక్ ఫీవర్ తో జనాలు హడలిపోతున్నారు. 11 జిల్లాలలో 65 బ్లాక్ ఫీవర్ (కాలా అజార్) కేసులు నమోదు అయ్యాయి.
ఈ ఏడాది జూన్ 1 నుంచి ఇలా అదనపు వర్షపాతం నమోదు కావడం ఇదే మొదటిసారి. జూన్ చివరి వారంలో 45 శాతం అదనపు వర్షపాతం నమోదు కాగా, జూలై 6 వరకు 28 శాతం అదనపు వర్షపాతం నమోదైంది
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో (Oppo) భారత మార్కెట్లో మొట్టమొదటి టాబ్లెట్ను లాంచ్ చేయనుంది. ఒప్పో ప్యాడ్ ఎయిర్ను జూలై 18న భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది.
''రాష్ట్రపతి ఎన్నిక బరి నుంచి యశ్వంత్ సిన్హా తప్పుకోవాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే ద్రౌపది ముర్ముకు మద్దతుగా దేశంలోని అనేక పార్టీల నుంచి చాలా మంది ఎస్సీలు, ఎస్టీ సభ్యులు నిలుస్తున్నారు'' అని ఆయన చెప్పారు.
కేసులు వాదించటానికి లాయర్లు తీసుకునే ఫీజుల విషయంపై కేంద్రం న్యాయశాఖా మంత్రి కిరణ్ రిజిజు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రముఖ లాయర్లు లక్షల్లో ఫీజులు తీసుకుంటున్నారని ఇలా అయితే సామాన్యుల పరిస్థితి ఏంటి?అంటూ ఆవేదన వ్యక్తంచేశారు.
వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. ''ప్రస్తుతం హీరోయిన్ గా బేబీ సినిమా చేస్తున్నాను. నేను బిగ్బాస్కు ఎందుకు వెళ్తాను. సినిమా పూర్తయ్యాక కూడా బిగ్బాస్ షోకు వెళ్లే ప్రసక్తే లేదు......
ఈ అంశంపై ఢీల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో యశ్వంత్ సిన్హాకే మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. దీనిపై అధికారికంగా ప్రకటించారు.
కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదని సామెత. వానొచ్చినా వరదొచ్చినా పెట్టుకున్న ముహూర్తానికి పెళ్లి చేసుకుంనేందుకు వరదలో పడవ వేసుకుని వధువు, వరడు ఇంటికి వెళ్లిన ఘటన ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంది.