Telugu » Latest News
వాస్తవానికి గవర్నర్ తమిళిసై పర్యటన వల్ల అప్పటికప్పుడు బాధితులకు సాయం అందేది ఏమీ ఉండదు. అయినా సరే తమిళి సై ముందుగా వరద బాధిత ప్రాంతాల్లో పర్యటనకు సిద్ధం అయ్యారు. దీనికోసం ఆమె ఢిల్లీ పర్యటనను కూడా వాయిదా వేసుకున్న
వైద్యవిద్యలో (యూజీ) 2022-2023లో ప్రవేశాలకోసం రేపు నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) పరీక్షకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మధ్యాహ్నం 2గంటల నుంచి 5.20 గంటల వరకు ఈ పరీక్ష జరగనుంది. తెలంగాణ వ్యాప్తంగా 25 పట్టణాల్లోని 115 కేంద్రాల్లో న
అల్జీమర్స్ తీవ్రమైనప్పుడు ఆలోచించటం, తినటం, మాట్లాడటం వంటి రోజు వారిగా చేసే సాధారణ, సహజ సామర్థ్యాలను కోల్పోతారు. జ్ఞాపకశక్తి క్షీణించటాన్ని అల్జీమర్స్ గా చాలా మంది భావిస్తారు. జ్ఞాపకశక్తి తగ్గిపోవటానికి అవకాశం ఉంది.
డాలర్తో రూపాయి విలువ క్షీణిస్తే చాలా నష్టాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయ్. సామాన్యులపై రూపాయి పతనం ఎలాంటి ప్రభావం చూపించబోతోంది.. ఏఏ వస్తువులు భారంగా కాబోతున్నాయ్..?
బాలీవుడ్ క్వీన్ కంగనారనౌత్ సినిమాల్లో ప్రయోగాలు చేయడంలో దిట్ట. ఇటు స్టార్స్ తో రొమాన్స్ చేస్తూనే ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీస్ లో లీడ్ క్యారెక్టర్స్ చేసి మెప్పిస్తుంది. రెండు దశాబ్ధాల కెరీర్ లో కంగనా
ఇండియన్ రూపాయి విలువ క్షీణిస్తోంది. అమెరికన్ డాలర్తో పోల్చినప్పుడు భారతదేశ రూపాయి విలువ అంతకంతకూ వేగంగా తగ్గుతోంది. చరిత్రలో తొలిసారి డాలర్కు 80 రూపాయలు చేరుకుంది. అసలు రూపాయి పతనానికి కారణం ఏంటి.. ఏ అంశాలు ప్రభావితం చేస్తున్నాయ్. ఈ డౌన్ఫ
వరద ప్రభావిత ప్రాంతాల్లో రేపు సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. సహాయక చర్యలపై సీఎం కేసీఆర్ పర్యవేక్షించనున్నారు. భద్రాచలం, నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాల్లో పరిస్థితిపై సీఎం
విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకున్నా, ప్రభుత్వ అనుమతి లేకుండా ఉన్నా, అలాగే మొదటి జీవిత భాగస్వామి అభ్యంతరం వ్యక్తం చేసినా ఉద్యోగి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సదుపాయాలు అందవు.
వర్షాలకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అడవిలో మేతకు వెళ్లిన 140 ఆవులు చనిపోయాయి. మరో 89 ఆవులు గల్లంతు అయ్యాయి.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కౌలు రైతుల కుటుంబాలను పవన్ పరామర్శిస్తారు. ఈ జిల్లాల్లో ఆత్మహత్యలు చేసుకున్న సుమారు 60 మంది కౌలు రైతుల కుటుంబాలకు జనసేన అధినేత చెక్కులు అంది