Singareni : కరెంట్ కష్టాలను గట్టెక్కించేందుకు సింగరేణి కీలక నిర్ణయం

మంచిర్యాల జిల్లా జైపూర్‌లో నెలకొల్పిన 1200 మెగావాట్ల ప్లాంట్‌కు అదనంగా మరో 800 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

Singareni : కరెంట్ కష్టాలను గట్టెక్కించేందుకు సింగరేణి కీలక నిర్ణయం

Singareni

Singareni key decision : కరెంట్ కష్టాలను గట్టెక్కించేందుకు సింగరేణి కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా సింగరేణి విస్తరణకు ప్రణాళికలు రూపొందించింది. మరో 800 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌ డీపీఆర్‌కు ఆమోదం తెలిపింది.

మంచిర్యాల జిల్లా జైపూర్‌లో నెలకొల్పిన 1200 మెగావాట్ల ప్లాంట్‌కు అదనంగా మరో 800 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ప్లాంట్ కోసం అదనంగా 6వేల 970 కోట్ల వ్యయం అవుతుందని సింగరేణి అంచనా వేసింది.

Electricity : వేసవిలో కరెంట్ కష్టాలు తప్పవా?

మరోవైపు.. సింగరేణిలో స్థానిక జిల్లాల వారికే 95 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని బోర్డ్ నిర్ణయం తీసుకుంది.