Home » 000-Mark
ఆర్థిక అభద్రత కారణంగా బంగారం ధరలు విపరీతంగా పెరుగిపోతున్నాయి. సురక్షితమైన పెట్టుబడి కోసం ప్రజలు బంగారం, వెండిపై పెట్టుబడులు ఎక్కువగా పెడుతున్నారు. కరోనావైరస్ సంక్రమణ కారణంగా, ఆర్థిక కార్యకలాపాలు పెద్దగా జరగడం లేదు. అందువల్ల, ఆర్థిక అభద్రత
దేశంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య నిరంతరం పెరుగుతోంది. అయితే కోలుకుని డిశ్చార్జ్ అవుతున్న ప్రజల గ్రాఫ్ కూడా వేగంగా పెరుగుతోంది. దేశంలో మొత్తం 4,10,461 మంది రోగులు ఉన్నారు, వీరిలో ఇప్పటివరకు 2.27 లక్షల మందికి నయమైంది. 1.69 లక్షల క్రియాశీల కేసులు మిగిల
కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధంలో కొంతవరకు విజయం సాధించింది భారత్. దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న రోగుల సంఖ్య చురుకైన కేసులను మించిపోవడం కాస్త ఉపశమనం కలిగించే వార్త. ఇప్పటివరకు, కరోనా వైరస్ సోకిన 1,47,195 మంది రోగులు పూర్తిగా
మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 90వేలు దాటింది. ఒక్క ముంబై సిటీలోనే 51వేలకు పైగా కేసులు,1760 మరణాలు నమోదయ్యాయి. గత వారమే మహారాష్ట్ర కరోనా కేసుల్లో చైనాను దాటిపోయిన విషయం తెలిసిందే. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో 2259 కొత్త కరోనా కేసులు,120మరణాలు నమోదైనట�
దేశరాజధానిలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఢిల్లీలో పెరుగుతున్న కరోనా కేసులను చూస్తే మహారాష్ట్రతో పోటీ పడుతున్నట్లు కన్పిస్తోంది. ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 20వేల మార్క్ దాటిపోయింది. గడిచిన 24గంటల్లో ఢిల్లీలో 990కొత్త కేసులు నమోదవడంతో ఢి�