Home » 000
జర్మనీకి చెందిన జెస్సీ జన్నీ అనే యువతి హ్యూమన్ బార్బీగా మారింది. ఇందుకోసం ఆమె రూ. 53.60(70వేల డాలర్లు) చెల్లించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె తన ఇన్స్టాగ్రాం ఖాతాలో పోస్టు చేసింది...
న్యూయార్క్ మెట్రో సబ్ వే లో కాల్పులు జరిపిన వ్యక్తి ఆచూకీ చెబితే 50 వేల డాలర్ల రివార్డు ఇస్తామని పోలీసులు అధికారులు ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్రంలో ఈ వారంలోనే తొలి ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. బ్యాక్ లాగ్ పోస్టులపై కూడా ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్...
స్పెయిన్లో కోవిడ్ మరణాలు 90 వేలకు చేరుకున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ముప్పు క్రమంలో ఎయిర్ పోర్టులో టెస్టులు నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా..చెన్నై ఎయిర్ పోర్టులో ఒక్క యాంటీజెన్ టెస్ట్ రూ.4 వేలు వసూలు చేస్తున్నారు
దళిత విద్యార్థిని IIT ఫీజు కోసం డబ్బులిచ్చారు జస్టిస్ దినేష్ కుమార్ సింగ్. పేదరికంతా ఆమె చదవుకు ఆగిపోకూడదని ఆమెకు స్పెషల్ సీటు కేటాయించాలని యూనివర్శిటీకి ఆదేశాలు జారీ చేశారు.
గంగిగోవు పాలు గరిటెడైనను చాలు.. కడివెడైననేమి ఖరము (గాడిద) పాలు అని చిన్నప్పుడు పద్యం చదువుకున్నాం. కానీ ఇప్పుడు గాడిద పాలకు చాలా డిమాండ్ ఉంది. ఎంత డిమాండ్ అంటే గాడిద పాలు లీటరు రూ.10వేలు అమ్ముతున్నారు. గాడిద పాలకు ఇంత డిమాండా? వీటిని దేనికి ఉపయో�
ప్రముఖ డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ పేటీఎం ఉద్యోగాల జాతరకు తెరతీసింది. దేశవ్యాప్తంగా 20వేల ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్లను నియమించుకోవాలని నిర్ణయించింది.
ఆన్ లైన్ మోసాల గురించి సైబర్ పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. జాగ్రత్తగా ఉండాలని లేదంటే అడ్డంగా మోసపోతారని, జేబులు గుల్ల అవుతాయని వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు. ఆన్ లైన్ మోసాల గురించి నిత్యం అలర్ట్ చేస్తూనే ఉన్నారు. అవగాహన క�
ఒక్క చెర్రీ పండు రేటు రూ.20,000 అంటే నమ్మశక్యంగా ఉండదు.కానీ ఇది నిజమే. 15 చెర్రీ పళ్లు ఉన్న బాక్సు రూ.3లక్షలకు అమ్ముడైంది. అంటే ఒక్క చెర్రీ పండూ రూ.20వేలు ధర పలికింది.