Home » 000
UK Woman Burger Travel 160km : ఇష్టమైన ఫుడ్ తినటానికి ఎంత దూరమైనా వెళతారు చాలామంది. అలా తమకిష్టమైన ఫుడ్ తినటానికి ఏకంగా 160 కిలోమీటర్లు ప్రయాణించి వెళ్లిన ఇద్దరు అక్కచెల్లెళ్లకు అధికారులు రూ.20వేలు ఫైన్ వేశారు. ఇంతకూ విషయం ఏమిటంటే..యూకేలో కొత్త కరోనా స్ట్రెయిన్
The union government : కేంద్ర ప్రభుత్వం రైతులకు తీపి కబురు అందించింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద మరో విడత ఒక్కో రైతుల ఖాతాలో రూ.2000 చొప్పున జమ చేయనున్నట్లు తెలిపింది. అందుకవసరమయ్యే నిధులను ఈ నెల 25న ప్రధాని నరేంద్ర వీడియో కాన్ఫ
Gucci introduces upside down sunglasses worth rs. 56,000 : స్టైల్ కోసమో, సైట్ ఉంటేనో, లేదా సేఫ్టీ కోసమో కళ్ల జోడు పెట్టుకుంటాం. ఏ కళ్లజోడైనా ఎలా ఉంటుంది. అద్దాలు కిందకు ఫ్రేము పైకి ఉంటుంది. చెవులకు కరెక్ట్ గా ఫిట్ అయ్యేలా ఫ్రేము ఉంటుంది.కానీ ఈ కళ్లజోడు వెరీ వెరీ వెరైటీ. తిరగేసి ఉం�
Hyderabad Flood victims : హైదరాబాద్లోని మీ సేవా కేంద్రాల దగ్గర వరద బాధితులు బారులు తీరారు. వరద సాయం కోసం తమ పేర్లు నమోదు చేసుకునేందుకు చిక్కడపల్లిలోని మీ సేవ కేంద్రాల దగ్గర భారీగా క్యూ కట్టారు. మీ సేవ కేంద్రాలు తెరవక ముందే ఉదయం 6 గంటల నుంచి క్యూలో నిలబడి ఉన�
Traffic fines on bike : నాలుగు సార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంగించినందుకే హైదరాబాద్ పోలీసులు వాహనం యజమాని ఫోనుకు నోటీసులు పంపిస్తున్నారు. బెంగళూరులోనైతే ఎంచక్కా ఎన్నైనా ఉల్లంఘనలు చేసుకోవచ్చు. కూరగాయలు అమ్ముకునే ఒక వ్యక్తి వాహనం ఏకంగా 77 సార్లు ట్రాఫిక
special festival advance for government employees కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ సర్కార్ తీపికబురు అందించింది. కరోనా దెబ్బతో మందగించిన ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టేందుకు నిర్ణయించిన కేంద్రం… లీవ్ ట్రావెల్ కన్సీషన్ (LTC) క్యాష్ వోచర్,స్పెషల్ ఫెస్టివల్ �
Gujarat Lawyer Caught Smoking, During Virtual Hearing : ధర్మాసనంలో న్యాయమూర్తి కేసు విచారిస్తుంటే న్యాయవాది ఎంత మర్యాదగా ఉండాలి? అనే విచక్షణగానీ..కనీస మర్యాదగానీ..న్యాయస్థానంపై గౌవరం కానీ లేని ఓ లాయర్ కేసు విచారణ కొనసాగుతున్న సమయంలోనే సిగిరెట్ తాగిన ఘటన గుజరాత్ లో హైకోర్టుల
ఓ ప్యాంటు ధర ఎంత ఉంటుంది. రూ.2 వేలు లేదా 5 వేలు. అదే బ్రాండెడ్ ప్యాంట్ అయితే రూ.7 నుంచి 10 వేలు ఉంటుంది. కానీ ప్యాంటు ధర తెలిస్తే మాత్రం నోరెళ్లబెట్టక తప్పదనేలా ఉంది. ఎంతంటే రూ.90 వేలు..!! ఏంటీ..నోరెళ్లబెట్టారా?..అదీ దాని రేంజ్..ఇంతకీ ఆ ప్యాంటు ఏదో గ్రాండ్ ల
సముద్రపు ఇసుక. ఇల్లు కట్టుకోవటానికి పనిచేయదు కానీ..దాన్ని మాత్రం ముట్టుకోకూడదు..కొంచెం కూడా తీసుకెళ్లకూడదు. అది అక్కడి రూల్. ఎక్కడపడితే అక్కడ ఇసుక మేటలు పడి ఉంది కదాని పట్టికెళ్లితే భారీగా జరిమానా తప్పదు. ఎవరు చూస్తారులే అనుకుని పట్టుకెళ్లి
డీ మానిటైజేషన్ తర్వాత వచ్చిన నోట్లలో రూ.2వేల నోటే పెద్దది. ప్రస్తుత మార్కెట్లో దీని చెలామణి కూడా అనుమానస్పదంగానే ఉంది. ఈ నోట్ల కొరత చూసి కొందరైతే త్వరలోనే రూ.2వేల నోట్లు రద్దు చేస్తారంటూ పుకార్లు కూడా పుట్టిస్తున్నారు. వీటన్నిటికీ క్లారిఫై ఇ�