Home » 000
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కరోనా మహమ్మారిని ప్రారదోలేందుకు సీఎం జగన్ ప్రభుత్వం విశేష కృషి చేస్తోంది. ఎన్ని పకడ్బంది చర్యలు తీసుకుంటున్నా కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. గుంటూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాలో అధికంగా కేసులు నమోదవుతున్నాయి. క�
బంగారం ధరలు అధికంగా పెరుగనున్నాయి. ఒకవైపు ఆర్థిక మాంద్యం బుసలు కొడుతుంటే మరోవైపు కరోనా రక్కసి విస్తరించడంతో మదుపరుల్లో ఆందోళన తీవ్రస్థాయికి చేరుకుంది. స్టాక్ మార్కెట్లు కుదేలవుతుండటంతో తమ పెట్టుబడులు సురక్షితమైన, అతి విలువైన లోహాల వైప
కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ చాలా స్ట్రిక్ట్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. నిరుపేదలు, వలస
అమెరికాలో కరోనా మరణాలు రోజురోజుకీ భారీగా పెరుగుతున్నాయి. ప్రపంచంలోనే ఏ దేశంలో లేని విధంగా రికార్డు స్థాయిలో అగ్రరాజ్యంలో కరోనా మరణాలు నమోదవుతున్నాయి .ఎంత ప్రయత్నించినా కరోనా మరణాలకు అమెరికా అడ్డుకట్ట వేయలేకపోతోంది. బుధవారం ఒక్కరోజే అమెర
భారతదేశంలో కరోనావైరస్ వ్యాధి (కోవిడ్ -19) పెద్ద ఎత్తున వ్యాప్తి చెందడానికి కారణమైన ఢిల్లీలో నిజాముద్దీన్ ప్రాంతంలోని ఒక మత శాఖ ప్రధాన కార్యాలయాన్ని మూసివేశారు. 800 మందిని బస్సులలో బయటికి తీసుకెళ్లి నగరంలోని వివిధ ప్రాంతాలలో క్వారంటైన్ లో ఉంచా
కరోనా ఎఫెక్ట్ : సినిమా పరిశ్రమకు చెందిన 25 వేల మందికి సల్మాన్ ఖాన్ సాయం..
6కోట్ల జనాభా ఉన్న ఇటలీని కరోనా కాటు వేసింది. ఇటలీలో కరోనా మరణాల సంఖ్య 10వేలు దాటింది. వైరస్ మొదట వెలుగులోకి వచ్చిన చైనా కంటే ఇటలీలోనే ఎక్కువగా కరోనా మరణాలు నమోదయ్యాయి. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ కరోనా మరణాలు నమోదైన దేశం ఇటలీనే. ఇటలీల�
కరోనావైరస్ పాజిటివ్ కేసుల్లో ప్రపంచవ్యాప్తంగా 100,000 మందికి పైగా ప్రజలు ఇప్పుడు పూర్తిస్థాయిలో కోలుకున్నారని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తాజా గణాంకాలు చెబుతున్నాయి.
రాష్ట్రంలో COVID-19 వ్యాప్తిని అరికట్టడానికి, విదేశాల నుంచి వచ్చినవారిని గుర్తించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది.
ప్రపంచవ్యాప్తంగా 200,000 కరోనా వైరస్ కేసులు నమోదైన అగ్రస్థానంలో ఉన్నాయని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తెలిపింది.