000

    దీపావళి కానుక : పోలీసులకు అదనంగా వెయ్యి రూపాయలు..ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ

    October 20, 2019 / 11:08 AM IST

    దీపావళి కంటే ముందుగానే కర్నాటక ప్రభుత్వం పోలీసులకు కానుక అందించింది. అదనంగా వెయ్యి రూపాయలు భత్యం ప్రకటించింది. అంతేగాకుండా..వారి జీతాల సవరణనను చేసింది. సీనియర్ పోలీసు అధికారి రాఘవేంద్ర ఔరాద్కర్ రూపొందించిన జీతాల నివేదికను వెంటనే అమలు చేయా

    ఇంకేం కొంటాం : కారు పార్కింగ్ ఫీజు రూ.వెయ్యి

    October 17, 2019 / 04:31 AM IST

    దేశ రాజధాని ఢిల్లీలో వాహనదారులకు షాక్ ఇచ్చేందుకు కేజ్రీవాల్ సర్కార్ రెడీ అయింది. వాహనాల కాలుష్యం పెరిగి పోవడంతో కారు పార్కింగ్ చార్జీలను భారీగా  పెంచడం ద్వారా పొల్యూషన్ కంట్రోల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీలోని అత్యంత రద�

    ప్రభుత్వం సంచలన నిర్ణయం : 25వేల మంది హోంగార్డులు తొలగింపు

    October 15, 2019 / 07:16 AM IST

    యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 25వేల మంది హోంగార్డులను విధుల నుంచి తొలగించింది. అంతేకాదు 99వేల మంది హోంగార్డులకి నెల జీతం

    గంగలో విగ్రహ నిమజ్జనం చేస్తే 50వేలు ఫైన్

    October 3, 2019 / 06:56 AM IST

    గంగా, దాని ఉపనదులలో విగ్రహా నిమజ్జనం చేస్తే 50వేల రూపాయల ఫైన్ విధిస్తామంటోంది కేంద్రప్రభుత్వం. దసరా, దీపావళి, చాత్, సరస్వతి పూజలతో సహా  మరికొన్ని పండుగలు సమీపిస్తున్న సమయంలో గంగానదిలో విగ్రహాన్ని నిమజ్జనం చేయడాన్ని నివారించే దిశగా కేంద్రప�

    ఆ బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్…విత్ డ్రా లిమిట్ పెంపు

    September 26, 2019 / 10:38 AM IST

    ముంబై బేస్డ్ పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంక్ (PMC BANK) ఖాతాదారులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. పీఎమ్ సీ ఖాతాదారుల విత్ డ్రా లిమిట్ ను 10వేల పెంచుతూ ఆర్బీఐ నిర్ఱయం తీసుకుంది.  ఈ బ్యాంక్ ఖాతాదారులు వెయ్యి రూపాయలకు మించి విత్ డ్రా చేసుక�

    ప్లాస్టిక్ వాడితే రూ.10 వేలు జరిమానా : తెలంగాణ గ్రామంలో తీర్మానం

    September 25, 2019 / 06:29 AM IST

    నిర్మల్ జిల్లాలోని సోన్‌ గ్రామస్తులు మరెన్నో గ్రామాలకు ఆదర్శంగా నిలిచే నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్లాస్టిక్‌ ఉపయోగిస్తే ఎంతటి వారైనా రూ.10 వేల జరిమానా చెల్లించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.

    RBI షాకింగ్ ఆర్డర్ : ఆ బ్యాంక్ నుంచి వెయ్యికి మించి విత్ డ్రా చేయలేరు

    September 24, 2019 / 11:38 AM IST

    ముంబై బేస్డ్ పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంక్ (PMC BANK) ఖాతాదారులు వెయ్యి రూపాయలకు మించి విత్ డ్రా చేసుకోవడానికి వీల్లేకుండా ఆర్బీఐ పరిమితులు విధించింది. సేవింగ్స్ అకౌంట్ అయినా, కరెంట్ అకౌంట్ నుంచి అయినా, ఏ ఇతర డిపాజిట్ అకౌంట్ నుంచి అయ�

    కశ్మీర్ లోయలో మూతపడ్డ 50వేల ఆలయాలు

    September 23, 2019 / 12:17 PM IST

    కశ్మీర్ లోయ‌లో మూత‌ప‌డ్డ స్కూళ్ల సంఖ్య‌ను తెలుసుకునేందుకు క‌మిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మూతపడిన స్కూళ్లను తిరిగి ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. బెంగుళూరులో జ‌రిగిన ఓ మీడియా స‌మావేశంలో మాట్లాడ

    తెలంగాణలో ఫస్ట్ : డ్రంక్ అండ్ డ్రైవ్..రూ. 10 వేలు ఫైన్

    September 12, 2019 / 03:34 AM IST

    కొత్త మోటార్ వెహికల్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత వాహనదారుల గుండెలు గుభేల్ మంటున్నాయి. ట్రాఫిక్ పోలీసులు విధిస్తున్న చలాన్లతో జేబులకు భారీగా చిల్లుమంటున్నాయి. తాజాగా నల్గొండ జిల్లాలో మద్యం సేవించి వాహనం నడిపిన ఓ వ్యక్తికి రూ. 10 వేల జరిమాన �

    దిమ్మతిరిగింది : రూ.17వేలు ఫైన్ కట్టిన వాహనదారుడు

    September 5, 2019 / 07:58 AM IST

    కొత్త మోటారు వాహన చట్టం వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. జేబులు గుల్ల చేస్తోంది. అప్పుల పాలయ్యే పరిస్థితి తెస్తోంది. భారీ మొత్తంలో చలాన్లు కట్టలేక వాహనదారులు

10TV Telugu News