000

    కరోనా భయంతో ఇంటి నుంచే వర్క్ చేస్తున్నారని.. $ 1,000 డాలర్ల బోనస్ ప్రకటించిన Facebook

    March 18, 2020 / 04:04 AM IST

    ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు సోషల్‌ మీడియా దిగ్గజం Facebook తన ఉద్యోగులకు వెయ్యి డాలర్లు బోనస్ ప్రకటించింది. కరోనా కారణంగా ఉద్యోగులు ఇంటి నుంచి పని చేస్తున్నారని.. వారి శ్రమను గుర్తించి, ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగ�

    షాకింగ్ న్యూస్ :  PAN – Aadhaar card లింక్ లేకపోతే..10 వేలు ఫైన్

    March 2, 2020 / 08:22 AM IST

    అవును నిజంగానే..ఇది షాకింగ్ న్యూసే..PAN – Aadhaarకు లింక్ లేకపోతే..10వేల రూపాయల ఫైన్ వేసే ఛాన్స్ ఉంది. మార్చి 31 లోపల PAN – Aadhaarకు లింక్ చేయాలని డెడ్ లైన్ విధించిన సంగతి తెలిసిందే. అప్పటికీ ఒకవేళ చేయలేకపోతే..ఆదాయపన్ను శాఖ (Income Tax) రూ. 10 వేలు జరిమాన విధించవచ్చు. ల�

    అదనంగా రూ.20 వసూలుకు రూ.7వేలు జరిమానా

    February 3, 2020 / 05:13 AM IST

    వాటర్ బాటిల్‌పై అదనంగా 20రూపాయలు వసూలు చేసినందుకు ఓ మల్టిప్లెక్స్ థియేటర్‌కి రూ.7వేలు జరిమానా వేసింది కన్జూమర్ ఫోరమ్. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. బెంగళూరుకు చెందిన రాయల్ మీనాక్షీ మల్టీప్లెక్స్, సినీపొలిస్‌లో ఓ వ్యక్తి రూ. 20 వాటర్ బాటిల్ క�

    బడ్జెట్ 20-21 : ఎస్సీలకు 9 వేల 500 కోట్లు, ఎస్టీలకు రూ. 53 వేల 700 కోట్లు

    February 1, 2020 / 07:38 AM IST

    బడ్జెట్‌ (2020 – 2021) ప్రవేశపెట్టారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. ఈ సందర్భంగా పలు రంగాలకు కేటాయింపులు జరిపారు. SC, OBCలకు కలిపి రూ.85 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే..ఎస్టీల సంక్షేమానికి రూ. 53 వేల 700 కేటాయిస్తున్నట్లు తెలిపారు. అంతేగ�

    నిర్భయ దోషుల రక్షణ కోసం రోజుకు రూ.50 వేల ఖర్చు

    January 23, 2020 / 08:49 PM IST

    నిర్భయ దోషులకు ఉరి తీయడంలో జరుగుతున్న జాప్యం వల్ల జైలు అధికారులకు ఖర్చు కూడా పెరుగుతోంది. ఇందుకు గాను రోజుకు 50 వేలు ఖర్చవుతోంది.

    పిల్లల మేనమామగా అడుగుతున్నా..రూ. 15 వేలల్లో రూ. 1000 ఇవ్వండి

    January 9, 2020 / 09:55 AM IST

    ‘బడుల్లో బాత్ రూంలు, వాచ్ మెన్‌ల మీద కాస్త ధ్యాస పెట్టండి..బాత్ రూంల మెంటెనెన్స్ కోసం ఒక మనిషి పెట్టుకుంటే..జీతం రూ. 4 వేలు అనుకోండి..వాటి సామాన్ల కోసం మరో రూ. 2 వేలు ఖర్చు అవుతోంది అనుకొండి..బాత్ రూం కోసం రూ. 6 వేలు, ఒక వాచ్ మెన్ కోసం రూ. 4 వేలు అవుతోంది

    Heartbreaking : 48 కోట్ల జంతువులు మంటలకు ఆహుతి

    January 4, 2020 / 01:54 AM IST

    నిజంగానే ఇది హార్ట్ బ్రేకింగ్ న్యూస్. ఆస్ట్రేలియాలో చెలరేగిన మంటల్లో 480 మిలియన్ల జంతువులు చనిపోయానని సిడ్నీ విశ్వవిద్యాలయం పర్యావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. వీటిలో పక్షులు, క్షీరదాలు, పాకే జంతువులున్నాయి. న్యూ సౌత్ వేల్స్, క్వీన్

    సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కు జరిమానా

    December 20, 2019 / 04:01 PM IST

    సిద్దిపేటలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కు రూ.45 వేల జరిమానా విధించారు. సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో హైదరాబాద్ రహదారికి ఇరువైపులా హరితహారంలో నాటిన మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. శుక్రవారం (డిసెంబర్ 20, 2019) స్థానిక కొత్త బస్టాండ్, శివమ్స్ గార్డెన్

    పెయిన్ రిలీఫ్ ఆయిల్ : గోవిందా, జాకీష్రాఫ్‌లకు రూ. 20 వేల ఫైన్

    November 25, 2019 / 09:48 AM IST

    ఓ యాడ్ ఇద్దరు సీనియర్ హీరోలైన గోవిందా, జాకీష్రాఫ్‌లకు చిక్కులు తెప్పించి పెట్టింది. వినియోగదారులు వేసిన పిటిషన్‌పై కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ హీరోలకు ఫైన్ వేసింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ ముజఫర్ నగర్‌లో చోటు చేసుకుంది. 2012లో జులైలో ఈ కేసు వేశారు. 2019

    ఆర్డర్ ఒకటిస్తే.. మరొకటి డెలివరీ చేశారు: పేటీఎమ్‌కు రూ.35వేలు ఫైన్

    October 21, 2019 / 04:31 AM IST

    ఆపిల్ కంపెనీకి చెందిన వాచ్‌కు బదులుగా.. వేరే వాచ్‌ను డెలివరీ చేసినందుకు ఓ వ్యక్తి పేటీఎమ్ యాప్‌పై జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌కు చెందిన రిషబ్ బి అనే వ్యక్తి ఫిబ్రవరి 22, 2018న రూ .22,900 విలువైన ఆపిల్ వాచ్ �

10TV Telugu News