Home » 000
ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి కరోనా వ్యాక్సిన్ ను మార్కెట్ లో విడుదల చేస్తామని చైనా ఫార్మా కంపెనీ సైనో ఫార్మ్ తెలిపింది. టీకా ధర (టూ షాట్స్) రూ.10వేలు కన్నా తక్కువగానే ఉంటుందని చెప్పింది. క్లినికల్ ట్రయల్స్ దశలన్నీ పూర్తయ్యాక మార్కెటింగ్ విధా�
ఇదిగో ఈ కార్డు గీకండీ..అక్కడ ఎంత ఎమౌంట్ ఉంటే అది మీకే..స్క్రాచ్ కార్డులు విషయం అందరికీ తెలుసు.కానీ ఎన్ని సార్లు గీకినా అందే నండీ స్క్రాచ్ చేసి మహా వస్తే 25,50 రూపాయలు వస్తుంది. లేదా 100 లేదా 200 వందలు వస్తే గ్రేటే..వాళ్లకు లక్కున్నట్లే. కానీ అన్నిసార్ల�
షియోమీ సబ్ బ్రాండ్ రెడ్ మీ కొత్తగా రెడీ మీ 9ప్రైమ్ ను లాంచ్ చేసింది. ఇండియాలో ఈ మోడల్ బడ్జెట్ ఫోన్లలోనే బెస్ట్ ఛాయీస్ అయింది. ఎందుకో తెలుసా.. ఈ ఫోన్లో నాలుగు రేర్ కెమెరాలు, 6.53 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ ప్లే, 5020mAh బ్యాటరీ కెపాసిటీని కలిగి ఉంటుంద
‘‘గంగిగోవు పాలు గరిటెడైనను చాలు కడివెడైననేమి ఖరము పాలు’’ అనే పద్యం గుర్తుంది కదూ. గాడిద పాలు కడవ నిండా ఉన్నా ఏంటి ఫలితం అదే ఆవుపాటు గరిటె అయినా ఉపయోగం అని దాని అర్తం. కానీ ఇప్పడు గాడిదపాలకు కూడా మంచి గిరాకీ రానుంది హర్యానా రాష్ట్రంలో. గాడిద ప�
కరోనా వైరస్ సోకిన రోగులకు కాస్త ఊరట కలిగించే వార్త ఇది. తీవ్రమైన COVID-19 రోగులకు మితమైన చికిత్స కోసం బయోలాజిక్ మెడిసిన్ ఇటోలిజుమాబ్ను ప్రవేశపెడతామని బయోటెక్నాలజీ సంస్థ బయోకాన్ ప్రకటించింది. ఇది ఒక్కో సీసా రూ.8,000 ఖర్చు అవుతుంది. COVID-19 కారణంగా సైటోక
కరోనా పేరుతో దోపిడీలు సాధారణంగా మారిపోయాయి. కరోనా పేరుతో ప్రైవేట్ ఆసుపత్రులు..ఇటు మెడికల్ షాప్స్ దోపిడీలకు పాల్పడుతున్నారు. అంతేకాదు అంబులెన్స్ అంటే సర్వీస్ కోసమేఅనుకునే మాట మారిపోయింది. కరోనా పేరుతో వారు కూడా దోపిడీలకు తెరతీశారు. కరోనా ప�
అమెరికా, బ్రెజిల్ తరువాత భారతదేశంలో కరోనా వైరస్ సోకిన రోగుల సంఖ్య ప్రపంచంలో వేగంగా పెరుగుతోంది. భారతదేశంలో మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య ఆరున్నర లక్షలకు మించిపోయింది. ఆరోగ్య మంత్రిత్వశాఖ తాజా సమాచారం ప్రకారం.. ఇప్పటివరకు 6 లక్షల 73 వేల 165 మందిక�
ప్రపంచదేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ మహమ్మారి నుంచి బయటపడటమే లక్ష్యంగా ఆయా దేశాలన్నీ చర్యలు తీసుకుంటున్నాయి. కుదైలన తమ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు అవసరమైన చర్యలను దశల వారీగా తీసుకుంటూనే కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. భారత్ ల
దేశవ్యాప్తంగా లాక్డౌన్ చివరి వారంలోకి భారత్ ప్రవేశిస్తుంది. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాక్డౌన్ తర్వాత ఏం చేద్దాం అనే విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రులను కోరారు. ఇదిలా ఉంటే భారతదేశం 70వేల COVID-19 కేసులు నమోదయ్యాయి. భారతదేశంలో మొత్తం కరోనావ
లాక్ డౌన్ కారణంగా జీవనోపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. కష్టకాలంలో రూ.10వేలు ఆర్థిక సాయం అందించనుంది.