Home » 10 people
గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. శనివారం తెల్లవారుజాము నవ్ సారి జిల్లా వెస్మా గ్రామ సమీపంలో బస్సు, కారు ఢీకొన్నాయి.
ఎనిమిది మంది కొన్ని ప్రత్యేకమైన పనులు చేస్తున్నారట. రూం క్లీనింగ్, బెడ్ సర్దడం, బయటి నుంచి ఆహారం తీసుకురావడం, మినరల్ వాటర్ ఏర్పాటు చేయడం, పళ్లు తీసుకురావడం, బట్టలు శుభ్రం చేయడం లాంటి పనుల కోసం ఈ ఎనిమిది ఉన్నారట. ఇక ఇద్దరు సూపర్ వైజర్లట. ఈ విషయా�
ఆంధ్రప్రదేశ్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ టూరిస్టు బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుంది.
Corona Positive for 10 people : అనంతపురం జిల్లాలోని ఓ గ్రామంలో 10 కరోనా కేసులు నమోదు కావడం కలకలం సృష్టిస్తోంది. తలుపుల మండలం ఎర్రసానిపల్లిలో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొన్నాళ్ల క్రితం హైదరాబాద్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి జ్వరంతో కదిరి ఆసుపత్రిలో చేరారు. �
Corona for Basanth Nagar toll gate staff : తెలంగాణలో మళ్లీ కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. కరోనా అదుపులోకి వచ్చిందని ప్రభుత్వం, ప్రజలు ఊపిరిపీల్చుకునే లోపే మళ్లీ అలజడి మొదలైంది. రాష్ట్రంలో గత కొంతకాలంగా తగ్గుమఖం పట్టిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. పెద్దపల్లి
Online loan app case investigation : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ఆన్లైన్ లోన్ యాప్ కేసు దర్యాప్తు వేగవంతం చేశారు. సైబర్ క్రైం పోలీసులు. ముఖ్యంగా లోన్ తీసుకున్న వ్యక్తులకు ఫోన్లు చేసి ఇబ్బంది పెడుతున్న కాల్ సెంటర్లపై దాడులు నిర్వహించారు. సైబర�
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చలివాగులో చిక్కుకున్న 10 మంది రైతులను రెస్క్యూ హెలికాప్టర్లు సురక్షితంగా ఒడ్డుకు చేర్చాయి. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. జిల్లా కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీం, ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి పర్యవేక్షణలో సహ