-
Home » 10th Class Exams
10th Class Exams
AP 10th Class Exams : నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం
నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం
Nandyala : 8 మంది ప్రభుత్వ టీచర్లను పోలీసు స్టేషన్ లో పెట్టాలంటూ.. నంద్యాల డీఈఓ సంచలన ఉత్తర్వులు
నంద్యాల జిల్లా డీఈఓ అనురాధ సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. 8 మంది ప్రభుత్వ టీచర్లను పోలీసు స్టేషన్ లో ఉంచాలంటూ డీఈఓ ఉత్తర్వులు ఇచ్చారు.
టెన్త్ పరీక్షల్లో జగన్ సర్కార్ కీలక మార్పులు
టెన్త్ పరీక్షల్లో జగన్ సర్కార్ కీలక మార్పులు
10th Exams results : నేడే పదో తరగతి పరీక్ష ఫలితాలు
ఫలితాలు గ్రేడ్ల రూపంలో కాకుండా మార్కుల రూపంలో ఉంటాయని అధికారులు తెలిపారు. రెండేళ్ల తర్వాత ఏపీలో పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. కరోనా కారణంగా రెండేళ్లు విద్యార్థులను పరీక్షలు లేకుండానే ఉత్తీర్ణులుగా ప్రకటించారు.
10th Exams : నేటి నుంచి టెన్త్ ఎగ్జామ్స్..ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
రాష్ట్ర వ్యాప్తంగా 2వేల 861 పరీక్ష కేంద్రాలలో 5లక్షల 9 వేల 275 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. 2లక్షల 58వేల98మంది బాలురు, 2లక్షల 51వేల177 మంది బాలికలు పదో తరగతి పరీక్ష రాయనున్నారు.
Telangana 10th Exams: తెలంగాణలో పదో తరగతి పరీక్షలకు అంతా సిద్ధం
రాష్ట్ర వ్యాప్తంగా 2,861 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 5,09,275 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో 2,58,098 మంది బాలురు, 2,51,177 మంది బాలికలు ఉన్నారు
10th exams : నేటి నుంచి పదో తరగతి పరీక్షలు.. కరోనా కారణంగా రెండేళ్ల తర్వాత
కరోనా కారణంగా రెండేళ్లుగా పదో తరగతి పరీక్షలు జరగలేదు. విద్యాశాఖ విద్యార్థులందరినీ పాస్ చేసింది. 2020లో ఫస్ట్ వేవ్లో లాక్డౌన్తో పరీక్షలు నిర్వహించకుండానే పాస్ చేశారు.
10th Class Exams : తెలంగాణలో మే 23 నుంచి పదో తరగతి పరీక్షలు
మే 26న మేథమేటిక్స్, 27న జనరల్ సైన్స్ పరీక్షలు జరుగుతాయి. మే28న సోషల్ స్టడీస్, 30న OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1 ఉంటుంది. మే 31న OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2 పరీక్ష ఉంది.
Telangana : అకడమిక్ క్యాలెండర్ విడుదల చేసిన విద్యాశాఖ
తెలంగాణ విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్ ను విడుదల చేసింది. 2022 ఏప్రిల్ 23తో అకడమిక్ ఇయర్ ముగుస్తోంది.
వాట్సప్ లో టెన్త్ పరీక్ష పేపర్ చక్కర్లు …. పరీక్ష క్యాన్సిల్ …ముగ్గురు అరెస్ట్
BSEB Class 10 Social Science Exam cancelled, due to paper leak, re-exam on march 8 : బీహార్ రాష్ట్రంలో జరుగుతున్న పదో తరగతి సోషల్ సైన్స్ పరీక్ష ప్రశ్న పత్రాన్ని లీకు చేసిన కేసులో పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు (బీఎస్ఈబీ) నిర్వహిస్తున్�