10th Class Exams

    కరోనా ఎఫెక్ట్: ఏపీలో పదోతరగతి పరీక్షలు మళ్లీ వాయిదా

    March 24, 2020 / 06:56 AM IST

    రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఏపీలో మరోసారి పదోతరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నెల (మార్చి 31, 2020) నుంచి జరగాల్సిన పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ

10TV Telugu News