Home » 10tv
ముఖ్యంగా వెదురు సాగుకు ఇంత డిమాండ్ ఎందుకు పెరిగిందంటే దేశ వ్యాప్తంగా థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి వెలువడే కాలుష్యాన్ని నియంత్రణకు బొగ్గుకు బదులుగా వెదురు గుళికలు తప్పని సరిగా వాడాలని కేంద్ర ఇందన కొత్త విధానంలో పేర్కొంది.
పంటల్లో నీరు నిలవడం , గాలిలో తేమశాతం అధికంగా ఉండటం వలన చీడపీడల బారిన పడ్డాయి. తెలంగాణలో అధిక విస్తీర్ణంలో సాగవుతున్న పత్తి పంట ప్రస్థుతం కాత దశలో ఉంది. చాలా చోట్ల పత్తి తీతలు జరుగుతున్నాయి.
వేరుశనగను ఇటు తెలంగాణ , అటు ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, ఉత్తర కోస్తా ప్రాంతాలలో ఎక్కువగా సాగు చేస్తుంటారు రైతులు . ముఖ్యంగా ఈ పంటకు ఇసుక గరప నేలలు ఉండి , కొద్ది పాటి నీటివసతి ఉన్న ప్రాంతాలు అనుకూలం. అయితే రైతులు, అధిక విస్తీర్ణంలో పాత రకాలనే సా�
మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా మానిపండు, సుడిదోమ, కాండ తొలిచే పురుగుల ఉధృతి పెరిగింది. వీటిని సకాలంలో నివారించకపోతే 20 నుండి 30 శాతం వరకు దిగుబడులను నష్టపోవాల్సి ఉంటుంది.
మురుగునీరు నిలవని నేలలు, చౌడునేలలు తప్పా, తేమను పట్టి ఉంచే అన్ని రకాల భూముల్లో సాగుచేయవచ్చు. ఎకరాకు 6 నుండి 8 కిలోల విత్తనం సరిపోతుంది. అయితే అయా ప్రాంతాలకు అనువైన అధిక దిగుబడిని ఇచ్చే రకాలను ఎంపిక చేసుకోవాలి.
ఆకుకూరలకు మంచి డిమాండ్ ఉండటంతో వారి పంటల సాగు మూడు పువ్వులు.., ఆరు కాయలు గా సాగుతునున్నది. తీరొక్క ఆకుకూరలు పండిస్తూ.. రోజువారీగా ఆదాయం పొందుతూ.. మంచి లాభాలు ఆర్జిస్తున్నారు…
నేలబారు సాగులో కూరగాయలు కుళ్లిపోవడంతో పాటు మచ్చలు ఏర్పడి, నాణ్యత లోపించటం వల్ల మార్కెట్లో ధర రాక నష్టపోయిన సందర్భాలు అనేకం. ఈ క్రమంలో శాశ్వత పందిర్లు, నిలువు పందిర్లు ఏర్పాటు చేసుకుని తీగజాతి కూరగాయలను పండిస్తూ తక్కువ సమయంలో, నిత్యం ఆద
రైతులు ప్రకృతి వ్యవసాయ పద్దతులను అవలంభించడం మొదలుపెట్టారు. కషాయాల తయారీతో పాటు జీవామృతం వంటి ప్రకృతి ఎరువులను తయారు చేస్తూ.. అధిక దిగుబడులను సాధిస్తున్నారు.
ఖరీఫ్ కంది పంటకాలం, సాగుచేసిన రకాన్నిబట్టి 150 నుండి 180 రోజులు. ఈ సారి రుతుపవనాలు కూడా సకాలంలో రావడంతో సమయానికి కందిని విత్తారు. ప్రస్తుతం పంట శాకీయ దశనుండి పూత దశలో ఉంది. అయితే ఈ సున్నత సమయంలో రైతులు చాలా జగ్రత్తగా ఉండాలి.
వాణిజ్య పంటలు సాగులో పెట్టుబడి ఎక్కువ.. లాభాలు తక్కువ.. ఇది గ్రహించిన పశ్చిమగోదావరి జిల్లా, పాలకొల్లు మండలం, బల్లిపాడు గ్రామానికి చెందిన రైతు కుంచె శ్రీనివాస రావు.. ఆకు కూరల సాగువైపు దృష్టి సారించారు. తమకున్న కొద్దిపాటి భూమిలో కోన్నేళ్లుగా గో