10tv

    తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న వెదురు సాగు

    November 1, 2023 / 05:28 PM IST

    ముఖ్యంగా వెదురు సాగుకు ఇంత డిమాండ్‌ ఎందుకు పెరిగిందంటే దేశ వ్యాప్తంగా థర్మల్ విద్యుత్‌ కేంద్రాల నుంచి వెలువడే కాలుష్యాన్ని నియంత్రణకు బొగ్గుకు బదులుగా వెదురు గుళికలు తప్పని సరిగా వాడాలని కేంద్ర ఇందన కొత్త విధానంలో పేర్కొంది.

    పత్తిలో గులాబిరంగు పురుగును అరిట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు

    October 31, 2023 / 10:00 AM IST

    పంటల్లో నీరు నిలవడం , గాలిలో తేమశాతం అధికంగా ఉండటం వలన చీడపీడల బారిన పడ్డాయి. తెలంగాణలో అధిక విస్తీర్ణంలో సాగవుతున్న పత్తి పంట ప్రస్థుతం  కాత దశలో ఉంది. చాలా చోట్ల పత్తి తీతలు జరుగుతున్నాయి.

    రబీకి అనువైన వేరుశనగ రకాలు.. సాగులో అధిక దిగుబడుల కోసం శాస్త్రవేత్తల సూచనలు

    October 30, 2023 / 05:00 PM IST

    వేరుశనగను ఇటు తెలంగాణ , అటు ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, ఉత్తర కోస్తా  ప్రాంతాలలో ఎక్కువగా సాగు చేస్తుంటారు రైతులు . ముఖ్యంగా ఈ పంటకు ఇసుక గరప నేలలు ఉండి , కొద్ది పాటి నీటివసతి ఉన్న ప్రాంతాలు అనుకూలం. అయితే రైతులు, అధిక విస్తీర్ణంలో పాత రకాలనే సా�

    వరిలో ప్రస్తుతం ఆశించిన చీడపీడల నివారణ

    October 29, 2023 / 06:00 PM IST

    మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా మానిపండు, సుడిదోమ, కాండ తొలిచే పురుగుల ఉధృతి పెరిగింది. వీటిని సకాలంలో నివారించకపోతే 20 నుండి 30 శాతం వరకు దిగుబడులను నష్టపోవాల్సి ఉంటుంది.

    రబీకి అనువైన మినుము రకాలు.. మూడు కాలాల్లో సాగుకు అనుకూలం

    October 28, 2023 / 05:00 PM IST

    మురుగునీరు నిలవని నేలలు, చౌడునేలలు తప్పా, తేమను పట్టి ఉంచే అన్ని రకాల భూముల్లో సాగుచేయవచ్చు. ఎకరాకు 6 నుండి 8 కిలోల విత్తనం సరిపోతుంది. అయితే అయా ప్రాంతాలకు అనువైన అధిక దిగుబడిని ఇచ్చే రకాలను ఎంపిక చేసుకోవాలి.

    ఊరు ఊరంతా ఆకు కూరల సాగు.. మంచి లాభాలు ఆర్జిస్తున్న రైతులు

    October 28, 2023 / 10:00 AM IST

    ఆకుకూరలకు మంచి డిమాండ్ ఉండటంతో వారి పంటల సాగు మూడు పువ్వులు.., ఆరు కాయలు గా సాగుతునున్నది. తీరొక్క ఆకుకూరలు పండిస్తూ.. రోజువారీగా ఆదాయం పొందుతూ.. మంచి లాభాలు ఆర్జిస్తున్నారు…

    ప్రత్యామ్నాయ పంటగా బీరసాగు చేస్తున్న రైతులు

    October 27, 2023 / 01:00 PM IST

    నేలబారు సాగులో కూరగాయలు కుళ్లిపోవడంతో పాటు మచ్చలు ఏర్పడి, నాణ్యత లోపించటం వల్ల మార్కెట్‌లో ధర రాక నష్టపోయిన  సందర్భాలు అనేకం.  ఈ క్రమంలో  శాశ్వత  పందిర్లు, నిలువు పందిర్లు ఏర్పాటు చేసుకుని తీగజాతి కూరగాయలను పండిస్తూ తక్కువ సమయంలో,  నిత్యం ఆద

    రైతులకు సేంద్రియ సాగులో కషాయాల తయారీ పట్ల శిక్షణ

    October 24, 2023 / 12:00 PM IST

    రైతులు ప్రకృతి వ్యవసాయ పద్దతులను అవలంభించడం మొదలుపెట్టారు. కషాయాల తయారీతో పాటు జీవామృతం వంటి ప్రకృతి ఎరువులను తయారు చేస్తూ.. అధిక దిగుబడులను సాధిస్తున్నారు.

    కంది పంటలో చీడపీడల ఉధృతి..నివారణ చర్యలు

    October 23, 2023 / 04:00 PM IST

    ఖరీఫ్ కంది పంటకాలం, సాగుచేసిన రకాన్నిబట్టి 150 నుండి 180 రోజులు. ఈ సారి రుతుపవనాలు కూడా సకాలంలో రావడంతో సమయానికి కందిని విత్తారు. ప్రస్తుతం పంట శాకీయ దశనుండి పూత దశలో ఉంది. అయితే ఈ సున్నత సమయంలో రైతులు చాలా జగ్రత్తగా ఉండాలి.

    లాభాలు పండిస్తున్న గోంగూర సాగు

    October 23, 2023 / 03:24 PM IST

    వాణిజ్య పంటలు సాగులో పెట్టుబడి ఎక్కువ.. లాభాలు తక్కువ.. ఇది గ్రహించిన పశ్చిమగోదావరి జిల్లా, పాలకొల్లు మండలం, బల్లిపాడు గ్రామానికి చెందిన రైతు కుంచె శ్రీనివాస రావు.. ఆకు కూరల సాగువైపు దృష్టి సారించారు. తమకున్న కొద్దిపాటి భూమిలో కోన్నేళ్లుగా గో

10TV Telugu News