-
Home » 11 people
11 people
Corona RTC Depot : మంచిర్యాల ఆర్టీసీ డిపోలో ఒకే రోజు 11 మందికి కరోనా
January 18, 2022 / 06:38 PM ISTమంచిర్యాల ఆర్టీసీ డిపోలో ఒకే రోజు 11 మందికి కరోనా సోకింది. నలుగురు సూపర్ వైజర్లు, ఏడుగురు కార్మికులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
Corona : శబరిమల వెళ్లొచ్చిన 11 మందికి కరోనా పాజిటివ్
January 12, 2022 / 07:44 PM ISTరెండు రోజుల క్రితం 40 మంది అయ్యప్ప స్వాములు శబరిమలకు వెళ్లి వచ్చారు. వీరిలో పరీక్షలు చేయించుకున్న 11 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
world smallest kingdom : 11మంది జనాభా ఉండే అరుదైన రాజ్యం..చెడ్డీతో తిరిగే చక్రవర్తి..బంగారు పళ్లుండే మేకలు
August 23, 2021 / 06:48 PM ISTప్రపంచంలోనే అత్యంత చిన్న రాజ్యం టవోలారా. 180 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ బుల్లి రాజ్యంలో 11మంది జనాభా. ఈ రాజ్యంలో వింతలు విశేషాలకు కొదువేలేదు,.రాజ్యం ఏర్పాటు వెనక కథ వెరీ ఇంట్రెస్టింగ్..
ఇండోనేషియాలో కొండచరియలు విరిగిపడి 11 మంది దుర్మరణం
January 10, 2021 / 04:15 PM IST11 people killed in Indonesia landslide, 18 injured : ఇండోనేషియాలో కొండచరియలు విరిగి పడి 11 మంది మృతి చెందారు. ఇండోనేషియా పశ్చిమ జావాలోని సుమెడాంగ్ రీజెన్సీలో శనివారం రాత్రి కొండచరియలు…
తెలుగు రాష్ట్రాల్లో రక్తమోడిన రహదారులు..వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది మృతి
December 2, 2020 / 11:07 AM ISTroad accidents 11 people kill : తెలుగు రాష్ట్రాల్లో రహదారులు రక్తమోడాయి. బుధవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది మృతి చెందారు. రంగారెడ్డి జిల్లాలో ఆరుగురు, కర్నూలు జిల్లాలో ముగ్గురు,…
ఏపీలో కొత్తగా 2,367 కరోనా కేసులు
November 8, 2020 / 02:37 AM ISTAP corona cases : ఏపీలో కరోనా మహమ్మారి ఉధృతి మళ్లీ పెరుగుతోంది. గత నాలుగు రోజులుగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2,367 కరోనా పాజిటివ్ కేసులు…
విశాఖ క్రేన్ ప్రమాద ఘటనపై సీఎం జగన్ ఆరా…బాధితులకు వైద్య సహాయం అందించాలని ఆదేశం
August 1, 2020 / 04:04 PM ISTవిశాఖ షిప్ యార్డు క్రేన్ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 11కు చేరింది. ట్రయల్ రన్ చేస్తుండగా క్రేన్ కుప్పకూలింది. క్యాబిన్ లో ఉన్న 10 మందితోపాటు మరొకరు మృతి చెందారు. విశాఖ క్రేన్…
తెలంగాణలో 453కు చేరిన కరోనా బాధితులు…11 మంది మృతి
April 8, 2020 / 05:21 PM ISTతెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరిగింది. రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వ్యాప్తి పెరుగుతోంది. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 453కి చేరింది.
తెలంగాణలో 404కు చేరిన కరోనా కేసులు…11 మంది మృతి
April 7, 2020 / 05:27 PM ISTతెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 400 దాటింది. ఇవాళ మరో 40 కొత్త కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో కోరలు చాస్తోన్న కరోనా…334కు పెరిగిన కేసులు
April 6, 2020 / 12:44 AM ISTతెలంగాణలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. రోజురోజుకు తన ప్రతాపం చూపుతోంది. దీంతో తెలంగాణలో కేసులు అమాంతం పెరుగుతున్నాయి.