Home » 11 people
మంచిర్యాల ఆర్టీసీ డిపోలో ఒకే రోజు 11 మందికి కరోనా సోకింది. నలుగురు సూపర్ వైజర్లు, ఏడుగురు కార్మికులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
రెండు రోజుల క్రితం 40 మంది అయ్యప్ప స్వాములు శబరిమలకు వెళ్లి వచ్చారు. వీరిలో పరీక్షలు చేయించుకున్న 11 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
ప్రపంచంలోనే అత్యంత చిన్న రాజ్యం టవోలారా. 180 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ బుల్లి రాజ్యంలో 11మంది జనాభా. ఈ రాజ్యంలో వింతలు విశేషాలకు కొదువేలేదు,.రాజ్యం ఏర్పాటు వెనక కథ వెరీ ఇంట్రెస్టింగ్..
11 people killed in Indonesia landslide, 18 injured : ఇండోనేషియాలో కొండచరియలు విరిగి పడి 11 మంది మృతి చెందారు. ఇండోనేషియా పశ్చిమ జావాలోని సుమెడాంగ్ రీజెన్సీలో శనివారం రాత్రి కొండచరియలు విరిగిపడడంతో 11 మంది మరణించగా, మరో 18 మందికి గాయాలయ్యాయని ఇండోనేషియా అధికారులు పేర్కొన్నార�
road accidents 11 people kill : తెలుగు రాష్ట్రాల్లో రహదారులు రక్తమోడాయి. బుధవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది మృతి చెందారు. రంగారెడ్డి జిల్లాలో ఆరుగురు, కర్నూలు జిల్లాలో ముగ్గురు, ఖమ్మం జిల్లాలో ఇద్దరు దంపతులు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. �
AP corona cases : ఏపీలో కరోనా మహమ్మారి ఉధృతి మళ్లీ పెరుగుతోంది. గత నాలుగు రోజులుగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2,367 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోరనా నుంచి 2,747 మంది కోలుకున్నారు. తీవ్రమైన ఇన్ఫెక్షన్ల కారణ�
విశాఖ షిప్ యార్డు క్రేన్ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 11కు చేరింది. ట్రయల్ రన్ చేస్తుండగా క్రేన్ కుప్పకూలింది. క్యాబిన్ లో ఉన్న 10 మందితోపాటు మరొకరు మృతి చెందారు. విశాఖ క్రేన్ ప్రమాద ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు. ప్రమాద వివరాలను అధికారులను అడిగి తెలుస�
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరిగింది. రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వ్యాప్తి పెరుగుతోంది. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 453కి చేరింది.
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 400 దాటింది. ఇవాళ మరో 40 కొత్త కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. రోజురోజుకు తన ప్రతాపం చూపుతోంది. దీంతో తెలంగాణలో కేసులు అమాంతం పెరుగుతున్నాయి.