-
Home » 14 children
14 children
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. చర్చికి వెళ్తున్న పిల్లలను ఢీకొట్టిన లారీ..నలుగురు చిన్నారులు మృతి
December 15, 2020 / 08:48 AM IST
Four children killed in road accident in Kurnool : కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు చిన్నారులు దుర్మరణం చెందారు. మరో 14 మంది పిల్లలకు గాయాలయ్యాయి. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. సిరివెళ్ల మండలం యర్రగుంట్ల గ్రామంలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగిం�