Home » 14 days
నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ కో-లోకేషన్ కేసులో సీబీఐ 2018 నుంచి దర్యాప్తు చేస్తోంది. చిత్రా రామకృష్ణన్ సీఈవోగా ఉన్నకాలంలో NSEలో అవకతవకలపై విచారణ జరుపుతోంది.
రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న తర్వాత వనమా రాఘవ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. తప్పించుకు తిరుగుతున్న రాఘవేంద్రను దమ్మపేట మండలం మందలపల్లి దగ్గర పోలీసులు అరెస్ట్ చేశారు.
కొడుకులతో అంత్యక్రియలు చేయించుకోవాల్సిన తండ్రి తన చేతులతో చెట్టంత ఎదిగిన కొడుకులకు తలకొరివి పెట్టాల్సి వస్తే..ఆ కన్నతండ్రి మానసిక వేదన గురించి చెప్పటానికి మాటలే ఉండవు. పెద్ద కొడుక్కి అంత్యక్రియలు చేసి ఇంటికి వచ్చిన తండ్రికి చిన్నకొడుకు �
Vamanrao couple murder case : మంథని న్యాయవాదుల హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిట్టు శ్రీనుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అతన్ని కరీంనగర్ జైలుకు పోలీసులు తరలించారు. అయితే వామన్ రావు దంపతుల హత్యకు వినియోగించిన కత్తులను తయారు చేసిన ముగ్గురు వ�
Key details in the Bhuma Akhilapriya remand report : బోయిన్ పల్లి కిడ్నాప్ కేసు సూత్రధారి ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియేనని పోలీసులు నిర్థారించారు. భూమా అఖిలప్రియ రిమాండ్ రిపోర్టులో కీలక వివరాలు వెల్లడించారు. భూమా అఖిలప్రియను ఏ1గా చూపిన పోలీసులు.. ఏవీ సుబ్బార
Bhuma Akhilapriya remanded for 14 days : బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియకు రిమాండ్ విధించారు. భూమా అఖిలప్రియకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు న్యాయమూర్తి. దీంతో ఆమెను చంచల్గూడ జైలుకు తరలించారు. బెయిల్ మంజూరు చేయాలని అఖ�
Salman Khan:బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తన కారు డ్రైవర్కు వ్యక్తిగత సిబ్బందిలో ఇద్దరికి కరోనా పాజిటివ్ రావడంతో క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. అతని వ్యక్తిగత డ్రైవర్ అశోక్కు కరోనా పాజిటివ్ అని తేలగా.. సల్మాన్ ఖాన్ తనకు తానుగా 14 రోజులు ఒంటరిగా ఉండ
చిత్తూరు జిల్లాలో రోజు రోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉండటంతో జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతిలో 14 రోజులపాటు లాక్ డౌన్ విధించారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే షాపులకు అనుమతి ఉంటుంది. ఉదయం 10 గంటల
మేడ్చల్ లో చిన్నారి ఆద్య హత్య కేసులో నిందితుడు కరుణాకర్ ను పోలీసులు రిమాండ్ కు తరలించారు. వివాహేతర సంబంధమే ఆద్య హత్యకు ప్రధాన కారణమని పోలీసులు తేల్చారు. నిందితుడు కరుణాకర్, అనూష గత కొంతకాలంగా చనువుగా ఉండేవారని, కరుణాకర్ తన స్నేహితులను అనూషక
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ప్రజలకు అవగాహన కలిపిస్తోంది. సూచనలు, సలహాలు అందచేస్తోంది. విదేశాల నుంచి వచ్చిన వారు 14 రోజుల పాటు ఇంట్లోనే గడపాలని కోరుతోంది. ఎందుకంటే..ఈ వైరస్ అనుమానిత లక్ష�