Home » 16 people
నేపాల్లోని బారా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 16 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 24 మందికి తీవ్ర గాయలయ్యారు. సమాచారం తెలుసుకున్న అధికారులు, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.
మంత్రి మల్లారెడ్డి మీద జరిగిన దాడి ఘటనపై ఇవాళ టీఆర్ఎస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలంటూ ఘట్కేసర్ పోలీస్ స్టేషన్లో ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, ఇతర టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు చెందిన న్యాయమూర్తుల ఫోన్లు ట్యాపింగ్ జరిగిందని చేసిన పిటిషన్ న్యాయస్థానం విచారించింది. ఈకేసులో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ బీఎస్ఎన్ఎల్తో పాటు 16 మందికి నోటీసులు ఇష్యూ చేసింది. వారంతా వ్యక్తిగతంగా లేదా లాయర్ల ద్వ�
బీహార్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. చిన్నపిల్లల మధ్య జరిగిన ఓ గొడవ దారుణ ఘటనకు దారి తీసింది. ఒకే కుటుంబంలోని 16మందిపై యాసిడ్ దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. బీహార్లోని వైశాలి జిల్లా వైశాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ద�