Home » 2019
‘ఓకే ఓకే ‘ఫేమ్ ఎమ్ రాజేష్ తెరకెక్కించిన చిత్రం మిస్టర్ లోకల్ లో శివకార్తికేయన్, నయనతార ప్రధాన పాత్రలలో నటించిన విషయం తెలిసిందే. కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో శివ కార్తికేయన్ మనోహార్ పాత్ర పోషించగా, నయనతార ..కేవీ ఎంటర్టైన్�
ఫ్యామిలీ మూవీస్ తో తెలుగు ఆడియన్స్ లో మంచి పేరు తేచ్చుకున్న హీరో ‘శ్రీకాంత్ ఓ వైపు సపోర్టింగ్ క్యారెక్టర్స్లో నటిస్తూనే మరోవైపు హీరోగా విభిన్న కథా చిత్రాలు చేస్తున్నాడు. తాజాగా ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మార్షల్’. జై రాజ�
మధుమేహంతో బాధపడేవాళ్లు దాదాపుగా ప్రతి ఇంటా ఒక్కరైనా ఉంటారు. రక్తంలో గ్లూకోజ్ ను నియంత్రించుకోడానికి పడరాని పాట్లు పడుతుంటారు. స్వీట్ల మీద మమకారం చంపుకోవాలి.. డెయిలీ వ్యాయామం చేయాలి. అయితే మంచి ఆహారంతో షుగర్ లెవల్స్ ను సులభంగా తగ్గించొచ్చు.
ప్రస్తుత ప్రపంచంలో అనేక మంది గుండె జబ్బుల బారిన పడి హార్ట్ ఎటాక్స్ వస్తున్నాయి. అందుకు అనేక కారణాలుంటున్నాయి. అయితే హార్ట్ ఎటాక్స్ రావడానికి ప్రధాన కారణం.. రక్త నాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడమే. దీని కారణంగా గుండెకు రక్తం సరిగ్గా సరఫరా అవ
ఈ ఎండల నుంచి బయటపడాలంటే చల్లచల్లని పానీయాలు మాత్రమే కాదు చల్లదనాన్నిచ్చే ఆహారం తీసుకోవడమూ ఇంపార్టెంటే. ఈ సీజన్ లో కనిపించే కూరగాయల్లో చాలా వరకు చల్లదనాన్నిచ్చేవే ఉంటాయి. అలా ఎండాకాలంలో మన శరీరానికి చల్లదనాన్నిచ్చే ఆహార పదార్థాల్
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) లో పలు విభాగాల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2019 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే UPSC అధికారిక upsc.gov.in వెబ్సైట్లో �
ఒడిశా రాష్ట్రంలో ఫోని తుఫాను కారణంగా రేపు (మే 5, 2019)వ తేదీన జరగాల్సిన నేషనల్ ఎంట్రెన్స్ టెస్ట్ (NEET)ను వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు పరీక్షను వాయిదా వేసినట్లు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి తెలిపారు. ప�
ఏపీలో పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) 446 గ్రూప్-2 పోస్టుల భర్తీకి సంబంధించి మే 5న నిర్వహించనున్న స్క్రీనింగ్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. పరీక్షలకు హాజరయ్యే మొత్తం 2,96,036 లక్షల మంది అభ్యర్థుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 727 పరీక్ష కేంద్రాలను ఏర్ప�
ప్రేమికులిద్దరిదీ ఒకటే లోకం. అందులో ఒకరు రాజ్ తరుణ్. మరి రాజ్ తరుణ్ ప్రేమ లోకంలో ఉన్నది ఎవరు? అనే విషయంపై క్లారిటీ దొరికింది. కెరీర్ స్టార్టింగ్లో వరుస విజయాలతో మంచి ఫాంలో కనిపించిన యంగ్ హీరో రాజ్తరుణ్ లాంగ్ గ్యాప్ తో మరోసారి దిల్ �
బాహుబలి అభిమానుల ఎదురుచూపులకి తెరపడబోతుంది. సాహో సినిమా శరవేగంగా రిలీజ్ కి రెడీ అవుతోంది. బాహుబలి ఈసారి బాంబులతో యుద్ధం చేయబోతున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ హీరోగా 200 కోట్లకిపైగా బడ్జెట్ తో తెరకెక్కుతోన్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సాహో. ఈ మూ�