Home » 2023 Telangana Assembly Elections
బీఆర్ఎస్ నుండి గెలిచిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. అంతేకాదు గత ఎన్నికల్లో ఏనుగు గుర్తుతో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన మల్రెడ్డి రంగారెడ్డి.. ఈ సారి చేతి గుర్తుతో బరిలోకి దిగుతున్నారు
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ర్యాపిడ్ రైలు ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాకు అయినా గంట సమయంలోనే చేరుకునేలా 2047 హైదరాబాద్ విజన్ ప్రణాళిక రూపొందించినట్లు అధికార బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల త�
ఈ ఎన్నికల్లో ఆ పార్టీ నాయకులను గెలిపిస్తే భారత్ రాష్ట్ర సమితికి అమ్ముడుపోమని గ్యారంటీ ఇస్తారా అంటూ విమర్శలు గుప్పించారు.
కేంద్ర ఎన్నికల కమిషన్ తెలంగాణాలో ప్రధాన పార్టీలకు బిగ్ షాక్ ఇచ్చింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంతో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) సంచలన ఆదేశాలు జారీ చేసింది.....
తెలంగాణలో కుటుంబపాలను, అవినీతిని చూసి ప్రజలు బీజేపీని గెలిపించేందుకు సిద్ధమవుతున్నారని అన్నారు. 2023లో జరిగే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు సునీల్ బన్సల్.