24HOURS

    ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కోలుకున్నవారే ఎక్కువ

    November 23, 2020 / 08:23 PM IST

    రోజుకు పది వేల కేసులు నమోదై దేశవ్యాప్తంగా రాష్ట్రం గురించి ఆందోళన కలిగేలా వచ్చిన కరోనా కేసులు ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కరోనా బులెటిన్ ప్రకారం ఏపీలో కొత్తగా 545 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీ

    అమెరికాలో కరోనా మరణమృదంగం…ఒక్కరోజే దాదాపు 2 వేల మంది మృతి

    April 9, 2020 / 07:24 AM IST

    అమెరికాలో కరోనా మరణాలు రోజురోజుకీ భారీగా పెరుగుతున్నాయి. ప్రపంచంలోనే ఏ దేశంలో లేని విధంగా రికార్డు స్థాయిలో అగ్రరాజ్యంలో కరోనా మరణాలు నమోదవుతున్నాయి .ఎంత ప్రయత్నించినా కరోనా మరణాలకు అమెరికా అడ్డుకట్ట వేయలేకపోతోంది. బుధవారం ఒక్కరోజే అమెర

    స్పెయిన్ ను కాటేసిన కరోనా…ఒక్కరోజులో 838మంది మృతి

    March 29, 2020 / 10:29 AM IST

    ప్ర‌పంచ‌దేశాలను టెన్షన్ పెడుతున్న కరోనా వైరస్(COVID-19)5కోట్ల కన్నా తక్కువ జనాభా ఉన్న స్పెయిన్ ను ఊపిరి పీల్చుకోకుండా చేస్తుంది. స్పెయిన్ లో గడిచిన 24గంటల్లో 838మంది కరోనా పేషెంట్లు ప్రాణాలు కోల్పోయినట్లు ఆదివారం(మార్చి-29,2020) ఆ దేశ జాతీయ ఆరోగ్య మంత్ర�

    పుట్టిల్లు చైనాను దాటేసింది : లాక్ డౌన్ చేసినా కంట్రోల్ అవని కరోనా…స్పెయిన్ లో ఒక్కరోజే 738మంది మృతి

    March 25, 2020 / 01:56 PM IST

    కరోనా దెబ్బకి ప్రపంచ దేశాలు విలవిలలాడిపోతున్నాయి. చాలా దేశాలు పూర్తిస్థాయి లాక్‌ డాన్‌ ప్రకటించేశాయి. ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అయినప్పటికి వైరస్‌ తగ్గుముఖం పట్టడంలేదు. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూ పోతుం�

    కంట్రోల్ లో లేని కరోనా…ఇరాన్ లో 24గంటల్లో 54మంది మృతి

    March 10, 2020 / 03:18 PM IST

    ఇరాన్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. గడిచిన 24గంటల్లో ఇరాన్ లో 54 కరోనా మరణాలు నమోదైనట్లు మంగళవారం(మార్చి-10,2020)ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ లో కరోనా కేసలు నమోదైనప్పటి నుంచి ఒక్క రోజులో అత్యధిక మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి అన

10TV Telugu News