Home » 3 died
అస్సాంలో పుట్టగొడుగులు తిని ఇద్దరు చిన్నారులతో సహా 13 మంది మృతి చెందారు. వీరంతా టీ తోటల్లో పనిచేసే కార్మికులే.
మహారాష్ట్రలోని ధూలేలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఏడెనిమిది వాహనాలు ఒకేసారి ఢీకొనటంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.