Home » 4th Test
ఇంగ్లాండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ చెలరేగాడు. 5 వికెట్లు తీశాడు. జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు పడగొట్టాడు. క్రిస్ వోక్స్, లియామ్ డాసన్ తలో వికెట్ తీసుకున్నారు.
సాయి సుదర్శన్ 151 బంతుల్లో 61 పరుగులు చేశాడు. 7 ఫోర్లు కొట్టాడు.
స్వదేశంలో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో కోహ్లీ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచులో కోహ్లీ సాధించిన 42 పరుగులతో అతడు టెస్టుల్లో, స్వదే�
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు, రెండో రోజు ఆట కొనసాగుతోంది. గుజరాత్, అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది.
India vs England 4th Test : ఇంగ్లండ్తో జరుగుతున్న ఆఖరి నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో టీమిండియా పట్టు బిగించింది. రెండో రోజు ఆట ముగిసేసరికి భారత్ 93.5 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది. దాంతో కోహ్లీసేన తొలి ఇన్నింగ్స్ లో 89 పరుగుల ఆధిక్యంలో ఉంది. �
Rishabh Pant hits 3rd Test century first in India : ఇంగ్లండ్తో జరుగుతున్న ఆఖరి నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో టీమిండియా పట్టు బిగుస్తోంది. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లను చిత్తుచేస్తూ సిక�
India:ఆస్ట్రేలియా టూర్లో ఉన్న భారత జట్టు.. చివరిదైన నాలుగో టెస్టులో గెలుపు కోసం పోరాడుతోంది. ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కుంటూ విజయం దిశగా పయనిస్తోంది. మొదట్లోనే కీలకమైన రోహిత్ శర్మ వికెట్ను కోల్పోయినా.. గిల్.. పుజారా రాణించడంతో 328 పరుగుల �
సిడ్నీ : ఎప్పడూ మీరే గెలుస్తారా ? మేము గెలవవద్దా ? ఆసీస్ గడ్డపై భారత్ విజయం ఎప్పుడు సాధిస్తుందా ? అనే భారతీయ క్రీడాభిమానుల కలలు ఫలించాయి. 72 ఏళ్ల కల సాకారమైంది…ఆసీస్ గడ్డపై భారత్ విజయం సాధించింది. 2-1 తేడాతో సిరీస్ని కోహ్లీ టీం వశం చేసుకుంది. ఆసీ�
ఐదు వికెట్లు కూల్చిన కుల్దీప్ యాదవ్ ఆస్ట్రేలియా 300 ఆలౌట్ సిడ్నీ విజయంపై కోహ్లిసేన కన్ను 322 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఫాలోఆన్లో 6/0 సిడ్నీ : ఆస్ట్రేలియా గడ్డపై చారిత్రక విజయాన్ని నమోదు చేయాలన్న భారత్ ఆశలపై వాన జల్లులు చల్లాడు. ఎడతెరపి
సిడ్నీ : సిడ్నీ టెస్టుపై తిరుగులేని ఆధిపత్యాన్ని భారత్ ప్రదర్శించింది. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫి విజయాన్ని ఖాయం చేసుకుంది. సిరీస్ విజయం 2-1 లేదా 3-1 తేడాతో తేలాల్సి ఉంది. ఇంకా రెండు రోజుల ఆట మాత్రమే మిగిలి ఉంది. ఆసీస్ మరో 187 పరుగులు చేయకుంటే మాత్ర