-
Home » 5
5
Catholic Church : క్యాథలిక్ చర్చిలో 5,000ల మంది చిన్నారులపై లైంగిక వేధింపులు..నిందితుల్లో చర్చి మతపెద్దలు
పోర్చుగీస్లోనే అతిపెద్ద క్యాథలిక్ చర్చిలో దాదాపు 5వేల మంది చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా నిపుణుల కమిటీలో నిర్ధారణ జరిగింది.
Telangana Government : కొనసాగుతున్న కొలువుల జాతర.. మరో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ సర్కార్..
తెలంగాణ రాష్ట్రంలో మరో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. వైద్య ఆరోగ్యశాఖలోని వివిధ విభాగాల్లో దాదాపు 5,204 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. కొద్దిసేపటికే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1,365 పోస�
Red sandal : సర్కారు వారి ఎర్రచందనం వేలానికి కేంద్రం జాప్యం..తలనొప్పిగా మారిన భద్రత
ప్రభుత్వ గోడౌన్లలో నిల్వ ఉన్న ఎర్రచందనం వేలానికి కేంద్రం జాప్యం చేస్తోంది. దీంతో శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్ల పరిరక్షణ కంటే గోడౌన్లో ఉన్న ఎర్రదుంగల భద్రత తలనొప్పిగా మారింది.
NASA 5000 Exoplanets : మన సౌరవ్యవస్థ అవతల 5వేల గ్రహాలు.. నాసా 3D వీడియో చూడండి..!
NASA 5000 Exoplanets : మన విశ్వంలో అంతుచిక్కని రహస్యాలు ఇప్పటికీ సైంటిస్టులకు అంతుపట్టడం లేదు. ఖగోళ రహస్యాన్ని కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు సైతం అనేక పరిశోధనలు చేస్తూనే ఉంటారు.
UP : బీజేపీ జన విశ్వాస్ యాత్ర కాదు..యూపీ అంతా క్షమాపణ యాత్ర చేయాలి : అఖిలేష్ యాదవ్
UPతో పాటు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈక్రమంలో బీజేపీ నిర్వహించే జనవిశ్వాస్ యాత్రపై అఖిలేష్ యాదవ్ ‘బీజేపీ జనవిశ్వాస్ యాత్రకాదు..యూపీ అంతా క్ష్జమాపణ యాత్ర’ చేయాలని డిమాండ్
Whisky Missing : విస్కీ బాటిల్ కనిపించట్లేదని అమెరికా అధికారులు ఆందోళన..ఆచూకీ కోసం విచారణ
Us State Dept Whisky Bottle misssing : ఎవరన్నా బంగారం వంటి విలువైన వస్తువులు కనిపించకపోతే ఆందోళన చెందుతారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. అదే ప్రభుత్వాలైతే విలువైన కీలక డాక్యుమెంట్లు, పేపర్స్ కనిపించకపోయినా, లెక్కల్లో తేడాలొచ్చిన ఆందోళన చెందుతారు. విచారణకు ఆదేశి�
నదిలో పేలిన రెండో ప్రపంచ యుద్ధంనాటి బాంబు
Poland : ఎప్పుడో రెండవ ప్రపంచం యుద్ధం కాలం నాటి బాంబులు కొన్ని ఇప్పటికీ భూమిలో నిక్షిమై ఉండిపోయాయి. తవ్వకాల్లో అవి బయట పడుతుంటాయి.అటువంటిదే రెండవ ప్రపంచ యుద్ధానికి చెందిన భారీ బాంబు పోలాండ్ నదీలో బయట పడింది. టాల్బాయ్ గా పిలిచే ఈ బాంబు దాదాపు 540
కరోనా నుంచి కోలుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. కొత్తగా 3,224 మందికి కరోనా, 32 మంది మృతి
కరోనా కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడిప్పుడే క్రమంగా కోలుకుంటుంది. లేటెస్ట్గా వచ్చిన గణాంకాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 5,504మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో కోలుకున్నవారి స�
రష్యాలో ఒక్క రోజులో 5, 849 కరోనా కేసులు
కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. మృతుల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. రష్యా అతలాకుతలమవుతోంది. ప్రతిరోజు వేల సంఖ్యలో కొత్తగా కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. 24 గంటల వ్యవధిలో రష్య�
క్వారంటైన్ లో ఉండకపోతే రూ.5 కోట్ల జరిమానా
కెనడా ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. స్వీయ నిర్బంధంలో ఉండాల్సిన వాళ్లు బయట కనిపిస్తే భారత కరెన్సీలో రూ.2 కోట్ల నుంచి 5 కోట్ల 56 లక్షల వరకు జరిమానాతో పాటు మూడేళ్ల జైలు శిక్ష విధించనున్నారు.