5 dead

    Jammu and Kashmir: జమ్మూలో బస్సు ప్రమాదం.. ఐదుగురు మృతి.. 12 మందికి గాయాలు

    September 15, 2022 / 03:28 PM IST

    జమ్మూలో వరుసగా రెండో రోజు బస్సు ప్రమాదం జరిగింది. బుధవారం బస్సు లోయలో పడ్డ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా, గురువారం కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు.

    Air Balloon Crashes: హాట్​ఎయిర్ బెలూన్ ప్రమాదం.. ఐదుగురు మృతి!

    June 27, 2021 / 12:04 PM IST

    అమెరికాలోని హాట్​ఎయిర్​ బెలున్​ ప్రమాదానికి గురైన ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో పైలట్​ సహా మరో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారని అధికారులు వెల్లడించారు. అయితే మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.

    బస్సు ప్రమాదం….మంటల్లో కాలి ఐదుగురి సజీవ దహనం

    August 13, 2020 / 09:00 AM IST

    కర్ణాటకలో ఒక ప్రైవేట్ బస్సు అగ్ని ప్రమదానికి గురైంది. ఈ ఘటనలో ఐదుగురు సజీవ దహనం కాగా, మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. హిరియూరు తాలూకా, కస్తూరి రంగప్పన్నహళ్లి వద్ద బెంగుళూరు-పూణే జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుఝూమున ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. �

    పూణేలో భారీ వర్షాలు : గోడ కూలి ఐదుగురు మృతి

    September 26, 2019 / 09:33 AM IST

    మహారాష్ట్రలోని పూణే నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలు ముంచెత్తుతున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో వరద నీటి నిర్మాణాలు కూలుపోతున్నాయి. ఈ క్రమంలో సహకార నగర్ లో ఓ ప్రహరీ గోడ కూలిపోయింది. ఈ  ఘటనలో ఐదుగురు అక్కడిక్కడే  మృతి చెందారు. అగ్�

    పాము ఉందని తగలబెడితే.. 5చిరుతలు చనిపోయాయి

    April 4, 2019 / 03:57 AM IST

    మహారాష్ట్రలోని అంబేగామ్ తాలూకా గావడీవాడీ గ్రామంలో 5 చిరుతపులులు మంటల్లో స జీవ దహనం అయిపోయాయి. చెరకుపొలంలో పాము ఉందని కూలీలు నిప్పంటించంతో రెండు మగ, మూడు ఆడ చిరుతపులి పిల్లలు మంటల్లో చిక్కుకుని చనిపోయాయి. గావడీవాడీ గ్రామానికి చెందిన గోపినా�

10TV Telugu News