Home » 6
భారత కుబేరులు దేశం వదిలిపోతున్నారు. ప్రతీ ఏటా భారత మిలియనీర్లు దేశం వదిలిపోతున్నారు. అలా ఈ ఏడాది భారీ సంఖ్యలో దేశం వదిలపోతున్నారని నివేదిక వెల్లడించింది.
రూ.10కోట్ల విలువ చేసే 6,545కిలోల గంజాయి స్వాధీనం కేసులో ఐదుగురు నిందితులకు 20 ఏళ్ల జైలుశిక్ష విధించిన కోర్టు.
ఇదే పరిస్థితి నెలకొంటే రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాలు రావని ఫడ్నవీస్ ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఇలాంటి పోకడలను అణచివేయాలని సూచించారు. సంస్థ, సంఘం, మతం వంటివి పట్టించుకోకుండా, పార్టీలకు అతీతంగా ఇలాంటి ఇబ్బందులకు గురిచేసే వారిపై కఠిన చర్య�
ఓ మెక్ డోనాల్డ్ వర్కర్ కేవలం నాలుగు గంటల్లో 6 వేల 400 ఫుడ్ వస్తువుల ఆర్డర్ ను ప్యాకింగ్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
భారత్ లో పలు రకాల నాడీ రుగ్మతల వల్ల చనిపోయిన వారి వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రకరకాల నరాల రుగ్మతల వల్ల దేశంలో స్ట్రోక్తో ఒక్క సంవత్సరంలోనే 6,99,000మంది మరణించారని ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జనరల్లో ప్రచురితమైన పత్రం తెలిపింది. భారతద�
కరోనా తగ్గుతోందని అనుకుంటున్న సమయంలో మళ్లీ తన ప్రతాపాన్ని చూపిస్తోందా? అనే భయాందోళనలకు కలుగుతున్నాయి గత 24 గంటల్లో నమోదు అయిన మరణాల సంఖ్య చూస్తుంటే. గడిచిన 24 గంటల్లో భారత్ లో 6,148 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
టాటూ అంటే అతనికి ఎంతో ఇష్టం. శరీరంపై రకరకాలుగా టాటూ వేయించుకున్నాడు. కానీ..చెవులు అడ్డుగా వస్తున్నాయని అనుకున్నాడు. అంతే..ఠక్కున రెండు చెవులను కోసేసుకున్నాడు. జాగ్రత్తగా ఓ జాడీలో భద్రపరుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్
ఓ అపార్ట్ మెంట్ రాత్రికి రాత్రే పబ్గా మారిపోయింది. ఏ నల్లా విప్పినా లిక్కర్ వచ్చింది. కిచెన్, హాల్, బాత్ రూం..ఇలా గదుల్లో ఉన్న ఏ నల్లా విప్పినా మందు వస్తుండడంతో అపార్ట్ మెంట్ వాసులు ఆశ్చర్యపోతున్నారు. అసలు ఏం జరిగింది ? నీళ్లు బదులు లిక్కర్ వచ�
కరోనా వైరస్ (coronavirus) ఎఫెక్ట్ మాములుగా లేదు. కరోనా వైరస్ జనాలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని గడపే పరిస్థితి వచ్చింది. తాజాగా