Home » 6th day
రాజధాని కోసం అమరావతి గ్రామాల్లో ఆందోళనలు మిన్నంటాయి. 2019, డిసెంబర్ 23వ తేదీ సోమవారం (ఆరో రోజు) రాజధాని ప్రాంతాల్లో రైతులు ఆందోళనలు కంటిన్యూ చేస్తున్నారు. తుళ్లూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రోడ్లపై టెంట్లు వేయకుండా పోలీసులు అడ్డుకున్నారు. ద�
ఆర్టీసీ కార్మికుల సమ్మె ఆరో రోజుకు చేరింది. 2019, అక్టోబర్ 10వ తేదీ గురువారం మరోసారి అఖిలపక్ష నేతలతో.. జేఏసీ సమావేశం కానుంది. బహిరంగ సభ, తెలంగాణ బంద్ చేపట్టే తేదీలను నేడు ప్రకటించనున్నారు. సమ్మెను ఉద్ధృతం చేయడంలో భాగంగా.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని
వాహనదారులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. పెట్రో ధరలు మంటలు పుట్టిస్తున్నాయి. కొంతకాలం తగ్గుతూ వచ్చిన ఇంధన ధరలు.. మళ్లీ షాక్ ఇస్తున్నాయి. వరుసగా 6వ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 70 రూపాయల మార్క్ను దాటింది. 2019