-
Home » 74th Independence Day
74th Independence Day
ఐ యామ్ ‘సన్నాఫ్ ఇండియా’..
కలెక్షన్ కింగ్ మోహన్బాబు.. 560 చిత్రాలకు పైగా చిత్రాల్లో కథానాయకుడు, ప్రతి నాయకుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించడమే కాకుండా నిర్మాతగా కూడా తనదైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ మధ్య కాలంలో మోహన్బాబు సినిమాలు చాలా సెల�
ఆత్మనిర్భర్ భారత్ : ‘మేడ్ ఇన్ ఇండియా’ 6 పాపులర్ యాప్లు.. మీరు ట్రై చేశారా?
అత్యంత పాపులర్ షార్ట్ వీడియో టిక్టాక్తో సహా 100కి పైగా చైనీస్ యాప్ అప్లికేషన్లను భారత ప్రభుత్వం నిషేధించినప్పటి నుంచి ‘మేడ్ ఇన్ ఇండియా’ యాప్లకు డిమాండ్ పెరిగిపోయింది. చైనాపై వ్యతిరేకత కారణంగా దేశీ యాప్లకు మంచి ఆదరణ పెరుగుతోంది. స్వదేశ�
అల్లు వారి లిటిల్ మదన్ మోహన్ మాలవ్య.. సైరా నరసింహా రెడ్డి..
టాలీవుడ్ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు తమ సామాజిక మాధ్యమాల ద్వారా 74వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో కలిసి స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకున్నారు. తన ఇంటి ఆవరణలో ఏర్పాట�
సుశాంత్ సింగ్ కు కాలిఫోర్నియా అసెంబ్లీ గౌరవం
బాలీవుడ్ లో ఎంతో భవిష్యత్ ఉన్న యంగ్ హీరో..సుశాంత్ రాజ్ పుత్ సింగ్ మరణం ఇంకా ప్రకంపనలు రేకేత్తిస్తూనే ఉంది. అతను ఆత్మహత్య చేసుకోలేదని ఫ్యామిలీ మెంబర్స్ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో 2020, ఆగస్టు 15వ తేదీ శనివారం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా..సుశాంత�
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన బాలయ్య
టాలీవుడ్ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు తమ సామాజిక మాధ్యమాల ద్వారా 74వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అమరవీరుల త్యాగాలు గుర్తు చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని వారు పేర్కొన్నారు. నటసింహం నందమూరి బాలక�
జాతీయ జెండాకు సెల్యూట్ చేసిన టాలీవుడ్..
టాలీవుడ్ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు తమ సామాజిక మాధ్యమాల ద్వారా 74వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అమరవీరుల త్యాగాలు గుర్తు చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని వారు పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవి, �
చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..
తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు సామాజిక మాధ్యమాల ద్వారా 74వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. ఈ సందర్భంగా అమరవీరుల త్యాగాలను గుర్తుచేసుకుంటున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ �
జనగణమన పాడిన బుడ్డోడు..ఆనంద్ మహీంద్ర ఫిదా..మీరు ఇష్టపడుతారు
జనగణమన..అధినాయక జయహే..అంటూ వచ్చిరానీ మాటలతో బుడ్డోడు పాడిన పాటకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ప్రముఖ వ్యాపార వేత్త..సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉండే..ఆనంద్ మహీంద్ర (Anand Mahinda) పోస్టు చేసిన ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. Twitter వేదికగా Tweet చేశారు. ఈ వీడియో�
కరోనా వ్యాక్సిన్ పై మోడీ కీలక ప్రకటన
కరోనా వ్యాక్సిన్ పై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేశారు. Indian coronavirus vaccines మూడు పరీక్ష దశలో ఉన్నాయని, సైంటిస్టులు గ్రీన్ సిగ్నల్ ఇస్తే..పెద్ద ఎత్తున ఉత్పత్తి ప్రారంభిస్తామని ప్రకటించారు. ప్రపంచంలో భారత్ ఎవరికన్నా తక్కువ కాదని, ఉత్తమ
చైనా వస్తువులను నిషేధిద్దాం, ఇకపై ప్రపంచానికి భారత్ నుండే ఉత్పత్తులు, ప్రధాని పిలుపు
ఆత్మనిర్భర్ కలను భారత్ సాకారం చేసుకుంటుందని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీ ఎర్రకోటలో 74వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకం ఎగురవేసిన మోడీ జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ఆత్మనిర్భర్ భారత్ పేరుతో దేశం మరో ముందడుగు వేయడానికి సి�