-
Home » 8 dead
8 dead
Ship Sinks In Sea : సముద్రంలో కార్గో షిప్ మునిగి 8 మంది మృతి
ఒక కార్గో షిప్ సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో నౌకలో ప్రయాణిస్తున్న 8 మంది మృతి చెందారు. జపాన్, దక్షిణ కొరియా మధ్య సముద్రంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
US Crime : అమెరికాలో ఘోర సంఘటన .. ఓ ఇంట్లో ఆరుగురు చిన్నారులతో సహా ఎనిమిది మృతదేహాలు .. హత్యలా? ఆత్మహత్యలా?!
అమెరికాలోని ఘోర సంఘటన చోటు చేసుకుంది. ఒక్లహామా రాష్ట్రం బ్రోకెన్ యారో పట్టణంలో మంటల్లో తగులబడిపోతున్న ఓ ఇంట్లో ఆరుగురు చిన్నారులు సహా ఎనిమిదిమంది చనిపోయి కనిపించారు. వారు ఆత్మహత్యలు చేసుకున్నారా? లేదా ఎవరైనా వారిని చంపటానికి ఇల్లు తగులబె�
Hazaribag: జార్ఖండ్లో ఘోర ప్రమాదం.. నదిలో పడ్డ బస్సు, 8 మంది మృతి
‘‘జార్ఖండ్లోని హజారీబాగ్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో కొంతమంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. మరణించిన వారి కుటుంబాలకు నా సంతాపం వ్యక్తం చేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేయగా..
AP Secretariat Corona : ఏపీ సచివాలయంపై కరోనా పంజా : 100 మందికిపైగా ఉద్యోగులకు పాజిటివ్, 8 మంది మృతి
ఏపీ సచివాలయంపై కరోనా పంజా విసురుతోంది. 8 మంది సచివాలయ ఉద్యోగులు కరోనాతో మరణించడంతో.. సెక్రటేరియట్ ఆఫీసర్లకు వైరస్ టెన్షన్ పట్టుకుంది.
కరోనా ఆసుపత్రిలో మంటలు..8 మంది సజీవదహనం
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సొంత ఇలాఖా గుజరాత్ లో విషాదం చోటు చేసుకుంది. కరోనా రోగులు చికిత్స పొందుతున్న ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. 8 మంది సజీవ దహనమయ్యారు. అహ్మదాబాద్ లోని నవరంగ పూర్ శ్రేయ్ ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచ�
తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం: 8మంది పరిస్థితి విషమం
తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి-చింతూరు మధ్య ఘాట్ రోడ్డులో టూర్కు వచ్చిన ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైంది. ఘాట్ రోడ్డులో బస్సు అదుపుతప్పడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో గాయపడ్డ పలువురి పరిస్థితి విషమంగా ఉండగా ఇప్పటికే ఎనిమిద
ఊహించని ఘోరం : అంత్యక్రియలకు వెళ్తూ 8మంది మరణం
ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాక్సిడెంట్ లో 8 మంది చనిపోయారు. ఒకరి ఆచూకీ తెలియాల్సి ఉంది. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. చమోలీ జిల్లా ఘేస్