Home » Aadhaar
అవును నిజంగానే..ఇది షాకింగ్ న్యూసే..PAN – Aadhaarకు లింక్ లేకపోతే..10వేల రూపాయల ఫైన్ వేసే ఛాన్స్ ఉంది. మార్చి 31 లోపల PAN – Aadhaarకు లింక్ చేయాలని డెడ్ లైన్ విధించిన సంగతి తెలిసిందే. అప్పటికీ ఒకవేళ చేయలేకపోతే..ఆదాయపన్ను శాఖ (Income Tax) రూ. 10 వేలు జరిమాన విధించవచ్చు. ల�
దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం (CAA), జాతీయ పౌర పట్టిక (NRC)పై తీవ్ర దుమారం రేగింది. సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. సీఏఏ,
ఆధార్ కార్డు నెంబర్ను పాన్ కార్డుతో మార్చి 31లోగా అనుసంధానించకపోతే ఆ పాన్ కార్డు పనిచేయదని ఆదాయం పన్ను (ఐటీ) శాఖ తెలిపింది.
పాన్ కార్డు తీసుకునే వారు ఇక పై ఎలాంటి ఇబ్బందులు పడకుండా కేంద్రం ప్రభుత్వం ఒక శుభవార్త తెలిపింది. ఆధార్ కార్డు నెంబర్ ఉంటే చాలు వెంటనే ఆన్ లైన్ ద్వారా నిమిషాల్లో పాన్ కార్డు తీసుకునే సదుపాయాన్ని ఈ నెలలోనే అందుబాటులోకి తీసుకు రానున్నట్లు రె�
మీరు పీఎఫ్ ఖాతాదారులా? మీరు UAN నెంబర్ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త. పీఎఫ్ ఖాతాదారులను ఉద్యోగి భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) హెచ్చరిస్తోంది. పీఎఫ్ ఖాతాదారులు ఎట్టిపరిస్థితుల్లోనూ మీ వ్యక్తిగత వివరాలను షేర్ చేయరాదు. ప్రత్యేకించి ఫోన్ ద్వారా �
ఎవరైతే సంవత్సరానికి రూ.2.5లక్షలు సంపాదిస్తున్నారో వారు పాన్ కార్డుతో ఆధార్ జత చేయకపోతే ఇక చిక్కుల్లో పడ్డట్లే. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కొత్త రూల్స్ ఇష్యూ చేసింది. పాన్ కార్డుకు ఆధార్ను అనుసంధానం చేయకపోతే జీతంలో నుంచి 20శాతాన్ని పన్�
పాన్ నెంబర్ ఆధార్ కార్డుతో తప్పని సరిగా అనుసంధానం చేసుకోవాలని ఆదాయపన్ను శాఖ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే డెడ్ లైన్ ను డిసెంబర్ 31, 2019 వరకు పొడిగించింది. తాజాగా మరోసారి ఆ డెడ్ లైన్ ను మార్చి 31,2020 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న�
పాన్ నెంబర్ ఆధార్ కార్డుతో తప్పనిసరిగా..అనుసంధానం చేసుకోవాలని ఆదాయపన్ను శాఖ ప్రకటన విడుదల చేసింది. డిసెంబర్ 31ని డెడ్ లైన్గా నిర్ణయించారు. పాన్ నెంబర్ను 56768కి SMS చేయడం ద్వారా, ఆదాయపన్ను శాఖ వెబ్ సైట్ incometaxindiaefiling.gov.in ద్వారా ఆధార్ కార్డుకు అనుసంధానం
ఆధార్ కార్డులో అడ్రస్ మార్పుకి సంబంధించి కేంద్రం గుడ్ న్యూస్ వినిపించింది. ఆధార్ కార్డుల్లో అడ్రస్ మార్చుకునే విధానాన్ని మరింత సులువు చేసింది. ఇందుకోసం సెల్ఫ్ డిక్లరేషన్
బ్యాంకు ఖాతా, పాన్ కార్డు, రేషన్ కార్డు ఇతర ప్రభుత్వ పథకాలు.. ఇలా అన్నింటికీ ఆథార్ కార్డును అనుసంధానం చేసేస్తున్నారు. పథకాలు లబ్దిదారులకే అందేలా ప్రభుత్వం ఆధార్ను లింక్ చేస్తోంది. అసాంఘీక శఖ్తులను పారదోలడానికి దీన్ని ఉపయోగిస్తోంది. తాజాగ�