Home » Aadhaar
సోషల్ మీడియా ప్లాట్ ఫాంపై నకిలీ అకౌంట్లు పుట్టలకొద్ది పుట్టకొస్తున్నాయి. ఏది రియలో.. ఏది ఫేక్ అకౌంటో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ భారీగా వ్యాపిస్తోంది. నకిలీ అకౌంట్లు, ఫేక్ న్యూస్ నియంత్రించేందుకు సోషల్ మీడియ
లిక్కర్ బాటిల్ కొనుక్కోవాలంటే ఆధార్ కార్డ్ తప్పనిసరి చేయాలనేది రూల్ కాదు. ఓ డిమాండ్ మాత్రమే. విశాఖపట్టణానికి చెందిన ఓ ఎన్జీవో ప్రభుత్వాన్ని ఇలా డిమాండ్ చేస్తుంది. ఇలా చేయడం ద్వారా ప్రభుత్వం లిక్కర్ ఎంత అమ్ముతోంది. ఒక్కొక్కరు ఎంత తాగుతున్న�
పాన్ కార్డు యూజర్లకు అలర్ట్. ఆధార్ కార్డుతో ఇంకా పాన్ కార్డు లింక్ చేయలేదా? అయితే వెంటనే లింక్ చేసుకోండి. లేదంటే మీ పాన్ కార్డు పనిచేయదు. యూనిక్ ఐడెంటిటీ ఆధార్ కార్డుతో పాన్ కార్డు అనుసంధానం చేయడం తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. PAN-Aadhaar అనుసంధా�
ఆధార్ కార్డు, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ అకౌంట్, ఓటరు కార్డు వంటి అన్నిరకాల కార్డులను ఒకే కార్డులోకి తీసుకుని వచ్చేందుకు కేంద్రం యోచిస్తుంది. అన్ని సౌకర్యాలతో దేశంలోని పౌరులందరికీ మల్టీ పర్పస్ ఐడెంటిటీ కార్డ్ లు ఇచ్చే ఆలోచనన�
భూ వివాదాలకు చెక్ పెడుతూ త్వరలో ఆధార్ తరహాలో భూస్వాముల స్థలాలకు ఐడెంటిఫికేషన్ నెంబర్లు జారీ కానున్నాయి.
ఒరిజినల్ ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు ఎక్కడ పాడైపోతాయోయని డూప్లికేట్లు లామినేట్ చేయించుకుని వాడుతుంటారు. ఇలా చేయడం వల్ల ఆధార్ కార్డ్ భద్రంగా ఉంచుకోవడం మాట అటుంచితే మన డేటాను చోరీ చేయడం ఈజీ అవుతుందట. యూనిక్ ఐడెంటిటీ అథారిటీ ఆఫ్ ఇండియా(య�
ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే సమయంలో ఆధార్ నెంబర్ ఉంటే చాలు.. అని ప్రభుత్వం ప్రకటించిన తరుణంలో చాలామంది పన్నుదారులకు పాన్ కార్డు అక్కర్లేదా అనే సందేహం వ్యక్తమవుతోంది.
ఢిల్లీ : పాన్(పర్మినెంట్ అకౌంట్ నెంబరు)ను ఆధార్ తో అనుసంధానం చేసుకోడానికి కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం మరోసారి గడువు పొడిగించింది. వాస్తవానికి ఈ గడువు ఇంతకు ముందు ప్రకటించిన దాని ప్రకారం మార్చి 31తో ముగిసింది. కాని దీన్ని మరో 6 నెలలప
హైదరాబాద్: ఐటీ గ్రిడ్స్, డేటా చోరీ కేసులో అసలేం జరిగింది? సేవామిత్ర యాప్ లో ఏం జరుగుతోంది? ఐటీ గ్రిడ్స్ కంపెనీలో ఏం చేస్తున్నారు? ఓట్లను ఎలా తొలగిస్తున్నారు? ఈ ప్రశ్నలు అందరిలోనూ ఉత్కంఠ రేపుతున్నాయి. అసలేం జరుగుతోంది? అనేది తెలుసుకునేందుకు అం
ఢిల్లీ: మళ్లీ ఆధార్ అనుసంధానం మస్ట్ అంటోంది కేంద్ర ప్రభుత్వం. ఆధార్ లింకింగ్ లేకుంటే పని జరగదని చెబుతోంది. ఇందుకోసం కొత్త చట్టం తీసుకురానుంది. అయితే ఆందోళన చెందాల్సిన పని లేదు.. అన్నింటికి ఆధార్తో అనుసంధానం చేయాల్సిన అవసరం లేదు. కేవలం డ్రైవ�