Home » Aadhaar
రైల్వే టికెట్ బుకింగ్లో కీలక మార్పులు జరగనున్నాయి. ఇక నుంచి ఐఆర్సీటీసీ వెబ్సైట్లో ట్రైన్ టికెట్లు బుక్ చేయాలంటే కచ్చితంగా
ఏపీలోని విశాఖపట్నం జిల్లాలో ఆన్ లైన్ రమ్మీ గ్యాంగ్ మోసాలను స్థానికులు బట్టబయలు చేశారు. మహిళల్ని టార్గెట్ గా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు.
సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకులను నిలువునా దోచేస్తున్నారు.
దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఇండియా(ఎస్బీఐ) తన కస్టమర్లను మరోసారి అలర్ట్ చేసింది. పాన్ కార్డును ఆధార్ తో వెంటనే లింక్ చేసుకోవాలంది. ఇందుకోసం జూన్ 30 వరకు గడువు ఇచ్చింది. లింక్ చేయని వారు ఈ నెలాఖరులోగా తప్పకుండా
ఆధార్ లేకుంటే టీకాలు వెయ్యడం లేదు, ఆసుపత్రుల్లో చికిత్స కూడా చెయ్యడం లేదు. దీంతో ప్రజలు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో భారత విశిష్ఠ ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. బిగ్ రిలీఫ్ ఇచ్చింది.
మీకు పాన్ కార్డు ఉందా? ఆధార్ తో లింక్ చేశారా? చేయకపోతే వెంటనే ఆ పని చెయ్యండి. మార్చి 31లోపు పాన్ కార్డును ఆధార్తో అనుసంధానం చేయకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.
Ration Cards ఆధార్ కార్డుతో లింకు కాని రేషన్ కార్డులను కేంద్రం రద్దు చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ప్రభుత్వ చర్య మరీ దారుణంగా ఉందంటూ కోర్టు పేర్కొంది. ఇది తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని.. దీనిపై వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభు�
sbi alerts customers: దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ(SBI) తన కస్టమర్లను హెచ్చరించింది. బ్యాంకు అకౌంట్ ను ఆధార్ నెంబర్ తో లింక్ చేయకుంటే ఇబ్బందులు తప్పవని చెప్పింది. ఆధార్ తో లింక్ చేసుకోకుంటే ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు, రావాల్సిన సబ్సిడీ ఖాత�
do not give Aadhaar, bank details – Telangana DGP : చట్టబద్దత లేని యాప్ (apps) ల ద్వారా రుణాలు స్వీకరించవద్దు.. వేధింపులకు పాల్పడే యాప్ ల పై ఫిర్యాదు చేయండి అని తెలంగాణ డీజీపీ కార్యాలయం ప్రజలకు సూచించింది. ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో గాని లేదా ఏవిధమైన బ్యాంకు నుండి గాని రుణాలు అందించ
కనీసం 180 మిలియన్ పాన్ కార్డులు మాయం కానున్నాయి. అవును నిజమే.. ఏవైతే పాన్ కార్డులు ఆధార్ తో లింక్ చేయకుండా ఉన్నాయో అవన్నీ త్వరలోనే రద్దు కాబోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఆధారంగా ఆధార్ తో లింక్ చేసి ఉన్న పాన్ కార్డులను మాత్రమే యాక్టివ్ గ�