-
Home » AAP Vs BJP
AAP Vs BJP
ఢిల్లీలో బీజేపీ, ఆప్ పోటాపోటీ నిరసనలు
AAP vs BJP : ఢిల్లీలో బీజేపీ, ఆప్ పోటాపోటీ నిరసనలు
AAP vs BJP: పోడియం వార్ ముగిసింది, పోస్టర్ వార్ మొదలైంది.. ఢిల్లీలో ఢీ అంటే ఢీ అంటున్న ఆప్, బీజేపీ
మోదీకి వ్యతిరేకంగా వేసిన పోస్టర్ల గురించి ఆప్ పెదవి విప్పలేదు కానీ, కేజ్రీవాల్కు వ్యతిరేకంగా వేసిన పోస్టర్లు మాత్రం బీజేపీ నేత మంజిందర్ సింగ్ పేరిట వెలిశాయి. ఇక మోదీ హఠావో అంటూ వేసిన పోస్టర్లపై అనుమానిత వ్యక్తులపై 130 కేసులు నమోదు అయ్యాయి. క
AAP Vs BJP: ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర.. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఆరోపణ
ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. బీజేపీలో చేరాలని ఆప్ ఎమ్మెల్యేల్ని బెదిరిస్తోంది. లేకుంటే సీబీఐ, ఈడీతో దాడులు చేయిస్తామని హెచ్చరిస్తోంది. ఆప్ ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. వా�
MCD Mayoral Elections: నేడే ఢిల్లీ మేయర్ ఎన్నిక.. ప్రొటెం స్పీకర్గా బీజేపీ నేతను నియమించిన ఎల్జీ.. మండిపడ్డ ఆప్
గత డిసెంబర్ 4న ఎన్నికలు జరగగా, 7న ఫలితాలు వెలువడ్డాయి. కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం మేయర్ ఎన్నిక జరుగుతుంది. మేయర్ పదవి కోసం ఆమ్ ఆద్మీ తరఫున షెల్లీ ఒబెరాయ్, అషు ఠాకూర్ పోటీ పడుతున్నారు.
AAP vs BJP: శానిటేషన్ సిబ్బందిపై బీజేపీ ఎమ్మెల్యే దాడి.. ఇది బీజేపీ వైఖరికి నిదర్శనమన్న ఆప్
శానిటేషన్ వర్కర్పై దాడి చేయడం బీజేపీ వైఖరికి నిదర్శనం అని ఆప్ విమర్శించింది. ఆ పార్టీ నేత రాఖీ బిర్లా మాట్లాడుతూ ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయినందుకు, నిరాశతోనే ఇలా బీజేపీ నేతలు దాడులు చేస్తున్నారని విమర్శించారు.
AAP vs BJP: ‘మీరే అవినీతికి పాల్పడ్డారు’.. అంటూ గత రాత్రంతా అసెంబ్లీ వద్ద పోటాపోటీగా ఆప్, బీజేపీ ఎమ్మెల్యేల నిరసనలు
ఢిల్లీ అసెంబ్లీ వద్ద గత రాత్రంతా పోటాపోటీగా ఆప్, బీజేపీ ఎమ్మెల్యేలు నిరసనలు తెలిపారు. ‘అవినీతికి పాల్పడింది మేము కాదు మీరే’ అంటూ ఇరు పార్టీల ఎమ్మెల్యేలు పరస్పరం ఆరోపణలు గుప్పించుకున్నారు. ఆప్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ వద్ద ఉంటే మహాత్మా గాంధీ వ�
Kejriwal: బీజేపీకి కేజ్రీవాల్ సవాల్..!
బీజేపీకి కేజ్రీవాల్ సవాల్..!
ఢిల్లీలో ఘర్షణలు : AAP Vs BJP మధ్యలో తాహీర్ హుస్సేన్
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఘర్షణలపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది. గత రెండు దశాబ్దాల తర్వాత ఘోరమైన అల్లర్లు జరిగాయని అంచనా. అయితే..ఐబీ అధికారి అంకిత్ శర్మ దారుణ హత్యకు గురికావడం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆమ్ ఆద్మీ, బీజేపీ మధ్య తీ�
ఓటు మాకే వేసేలా చూడు దేవుడా : పోలింగ్కు ఒక్క రోజు ముందు పూజలు
దేశ రాజధాని ఎన్నికల పోలింగ్కు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. 2020, ఫిబ్రవరి 08వ తేదీ నుంచి పోలింగ్ స్టార్ట్ కానుంది. ఆప్, బీజేపీ నువ్వా నేనా అనుకుంటున్నాయి. రెండోసారి అధికారంలోకి రావాలని ఆప్, కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ..భావిస్తున్నాయ�