-
Home » Abdullahpurmet
Abdullahpurmet
Vijayawada Highway: విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్.. కార్లు ధ్వంసం
హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఆదివారం భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ లో చిక్కుకుని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Hyderabad : నీటి తొట్టిలో పడి 2 నెలల బాలుడు మృతి
రంగారెడ్డి జిల్లా అబ్లుల్లాపూర్మెట్ పోలీసుస్టేషన్ పరిధి, అనాజ్పూర్లో దారుణం చోటు చేసుకుంది. 2నెలల బాలుడు నీటి తొట్టిలో శవమై తేలటం కలకలం రేపింది.
ఇసుకలో మహిళ అస్థిపంజరం, గాజులు, చీర : హైదరాబాద్ లో మరో కలకలం
హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్మెట్లో మృతదేహం కలకలం రేగింది. ఇసుకలో ఓ మహిళ పుర్రె బయటపడటం సంచలనమైంది. వివరాల్లోకి వెళితే.. వనస్థలిపురంకి చెందిన
ఎమ్మార్వో సజీవదహనం ఘటన జరిగి 24రోజుల తర్వాత.. తెరుచుకున్న తహసీల్దార్ ఆఫీస్
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ ఆఫీస్ తెరుచుకుంది. గురువారం(నవంబర్ 28,2019) ఆఫీస్ ఓపెన్ అయ్యింది. ఎమ్మార్వో విజయారెడ్డి సజీవదహనం ఘటన జరిగిన 24
ఎమ్మార్వో ముందు జాగ్రత్త : ఆమె తాడు కడితే ఈయన కిటీకి పెట్టించాడు
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మాట్లాడాలని వచ్చిన రైతు ఎమ్మార్వో
తహశీల్దార్ హత్య కేసు : నా భర్త అమాయకుడు.. పావుగా వాడుకున్నారు
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి సజీవదహనం ఘటన దేశంలోనే సంచలనం రేపింది. దీనిపై తీవ్ర కలకలం రేగింది. భూ వివాదం కారణంగా సురేష్ అనే రైతు
తహశీల్దార్ హత్య కేసు : నిందితుడు సురేష్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమం
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు సురేష్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. 65శాతం కాలిన గాయాలతో ఉస్మానియా
సిట్ విచారణ : అధికారుల ఆధీనంలోకి తహశీల్దార్ కార్యాలయం
రంగారెడ్డి జిల్లా అబ్లుల్లాపూర్ మెట్ తహశీల్దార్ కార్యాలయాన్ని సిట్ అధికారులు స్వాధీనంలోకి తీసుకున్నారు. తహశీల్దార్ విజయారెడ్డి ఛాంబర్ ల్ సిట్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిందితుడు సురేష్ ఇచ్చిన వాంగ్మూలంతో మరి కొందరిని అధుపుల
తహశీల్దార్ సజీవదహనం కేసు : పోలీసుల విచారణలో కొత్త విషయాలు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. నిందితుడు సురేష్ కుటుంబసభ్యులను
రాష్ట్రంలో సంచలనం రేపిన తహశీల్దారు సజీవదహనం కేసులో కొత్త కోణం
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తహశీల్దార్ హత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. భూవివాదం కారణంగా సురేశ్ అనే రైతు తహశీల్దారు విజయారెడ్డిని సజీవదహనం చేశాడని పోలీసులు చెబుతుంటే.. నిందితుడు సురేశ్ కుటంబసభ్యులు మాత్రం కొత్త కోణం తెరపైకి త�