-
Home » absconding
absconding
విజయనగరంలో చిట్టీల పేరుతో ఘరానా మోసం.. రూ.3 కోట్లతో పరార్
కష్టపడి సంపాదించిన డబ్బుని కత్తెర వెంకట్రావుకి ఇచ్చామని, చివరలో పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందని ఆశించామని, చివరికి ఇలా మోసపోతామని అనుకోలేదని బాధితులు వాపోయారు.
Raghavendra Rao Arrest: వనమా రాఘవేంద్ర రావు అరెస్ట్!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో రామకృష్ణ ఫ్యామిలీ ఆత్మహత్య కేసు తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
three children Mother absconding : ఇదో వింత ప్రేమకధ : 7వతరగతి కుర్రాడితో పారిపోయిన ముగ్గురు పిల్లల తల్లి
Uttar Pradesh : three children Mother absconding with Seventh class student in Gorakhpur : ప్రేమ గుడ్డిది అంటారు. నా ప్రేమను నాకళ్లతో చూడు నీకళ్ళతో కాదు అని అప్పుడప్పుడు ప్రేమికులుడైలాగులు కూడా వేస్తుంటారు. అది నిజమే అనిపిస్తుంది ఒకొసారి. ఉత్తర ప్రదేశ్, గోరఖ్ పూర్ లో అలాంటి ఘోరమే జరిగింది. 7వ తరగతి
డ్రగ్స్ కేసు…వివేక్ ఒబెరాయ్ ఇంట్లో పోలీసుల తనిఖీ
Vivek Oberoi’s Home Searched ముంబైలోని బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నివాసంలో ఇవాళ(అక్టోబర్-15,2020)బెంగళూరు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. డ్రగ్స్ కేసులో భాగంగా పరారీలో ఉన్న వివేక్ ఒబెరాయ్ బావమరిది ఆదిత్య అల్వా…ముంబైలోని వివేక్ ఇంట్లో దాక్కున్నాడన్న సమచా�
పబ్జీ గేమ్కు లక్ష రూపాయలు కట్టాడు, భయంతో పారిపోయిన 16 ఏళ్ల కుర్రాడు
స్మార్ట్ ఫోన్ లలో ఉండే గేమ్ లకు పిల్లలు ఎంతలా ఎడిక్ట్ అవుతున్నారో రోజూ చూస్తూనే ఉన్నాము. యానాంలోని ఒక బాలుడు పబ్జీ గేమే కు డబ్బులు ఖర్చు పెట్టి భయంతో పారిపోయాడు. ఇంతవరకు బాలుడి ఆచూకి లభించక తల్లి తండ్రులు ఆందోళన చెందుతున్నారు. యానాంలోని దోబ�
టీడీపీ మాజీ ఎమ్మెల్యే కోసం పోలీసుల వేట
పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. ఆయన కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. చింతమనేని కోసం 4 ప్రత్యేక
అజ్ఞాతంలోనే టీడీపీ నేత : వాహనాలు చెక్ చేస్తున్న పోలీసులు
టీడీపీ నేత, మాజీ విప్ కూన రవికుమార్ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. ఆయన ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. పోలీసులు తన కోసం వస్తున్నారని తెలుసుకున్న కూన మంగళవారం(ఆగస్టు 27,2019) నుంచి కనిపించడం లేదు. కూన రవికుమార్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. పల�
భార్యలను వదిలి వెళ్లిన NRI భర్తల పాస్ పోర్టులు రద్దు : కేంద్ర మంత్రి మేనకా గాంధీ
ఢిల్లీ : భారతీయ మహిళలను పెళ్లిచేసుకుని, విదేశాలకు తీసుకెళ్లకుండా, వదిలి వెళ్లిపోయిన ఎన్నారై భర్తలపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝళిపించింది. భార్యలను ఇండియాలో వదిలేసి, విదేశాలకు పారిపోయిన 45 మంది ఎన్నారై భర్తల పాస్ పోర్టులు రద్దు చేసినట్లు క