Home » ACB raids
ACB Raids : భూమి మార్పిడి చేసేందుకు నాలుగున్నర లక్షల లంచం తీసుకుంటూ విశాఖ జిల్లా చోడవరం తహసిల్దార్, డిప్యూటీ తహసిల్దార్ ఏసీబీ వలలో చిక్కారు. తహసీల్దార్ రవికుమార్, డిప్యూటీ తహసీల్దార్ రాజా రూ.4.50 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాం
అతనో.. గ్రేడ్–1 పంచాయతీ కార్యదర్శి, కానీ ఆయనగారి సంపాదన చూస్తే మాత్రం ఎవరైనా హవ్వా అనాల్సిందే.. ఒక కోటి కాదు రెండు కోట్లు కాదు అయ్యగారి అక్రమార్జన ఏకంగా యాభైకోట్ల రూపాయలట .. లెక్కలు
Indrakeeladri Durga Temple : విజయవాడ ఇంద్రకీలాద్రిపై అసలేం జరుగుతోంది…? తరచూ వివాదాలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి….? అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి. ఏసీబీ నివేదిక ఆధారంగా ఒకేసారి 17 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేయడంతో రాష్ట్రం ఉలిక్కిపడింది. సస్పెన�
https://youtu.be/syHnKx-anUc
ఇంద్రకీలాద్రిపై ఏం జరుగుతోంది..? గతంలో ఎన్నడూ లేని విధంగా ఏసీబీ సోదాలు సుదీర్ఘంగా సాగుతున్నాయి. మూడు రోజులుగా ఇంద్రకీలాద్రిపై ఏసీబీ సోదాలు జరుగుతుండగా.. మూడో రోజు ఇంజనీరింగ్ విభాగంలో అధికారులు తనిఖీలు చేశారు. ఇప్పటివరకు నిర్వహించిన టెండర్�
keesara tahsildar:కోటి రూ.10 లక్షల లంచం తీసుకున్న కేసులో నిందితుడిగి ఉన్న కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నారు. ఇటీవలే అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆయనను అరెస్ట్ చేసారు. ప్రస్తుతం చంచలగూడ జైలులో ఉన్న నాగరాజు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్
మల్కాజ్గిరి ఏసీపీ నరసింహారెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులున్నట్లు ఏసీపీపై ఆరోపణలు రావడంతో.. నరసింహా రెడ్డితో పాటు అతని బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. గతంలో ఉప్పల్ సీఐ�
జయరాం అనే వ్యక్తి వద్దనుంచి రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కిన షాబాద్ సీఐ ఆస్తులు తవ్వే కొద్ది వెలుగు చూస్తున్నాయి. రూ.4 కోట్ల రూపాయలు ఉండొచ్చు అనుకున్న ఆస్తులు సోదాల్లో రూ.40 కోట్లకు చేరుతున్నట్లు సమాచారం. శంకరయ�
తెలంగాణ ఇంటర్ జేఏసీ నేత మధుసూదన్రెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో దిల్సుక్ నగర్లోని ఆయన
ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల స్కామ్ లో ఏసీబీ స్పీడ్ పెంచింది. మందుల కొనుగోళ్లలో అక్రమాలకు సంబంధించి పలువురు ఇళ్లలో గురువారం(సెప్టెంబర్ 26, 2019) సోదాలు