Home » ACB raids
సీసీఎస్ ఏసీపీ ఉమా మహేశ్వర రావు ఇంట్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఉమాహేశ్వరరావు పై ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణలున్నాయి
బాలకృష్ణ నివాసం, కార్యాలయాల్లో సుమారు 24గంటలపాటు ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగాయి. ఈ సోదాల్లో అధికారులు భారీగా అక్రమాస్తులు గుర్తించినట్లు తెలిసింది.
మహేందర్ రెడ్డి ఇంట్లో కట్టల కొద్దీ నోట్లు కనపడ్డాయి. అధికారుల సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.
వైద్యఆరోగ్యశాఖలో సాధారణ స్టోర్ కీపర్ ఇంటిపై లోకాయుక్త అధికారులు దాడులు చేస్తే షాకింగ్ వాస్తవాలు వెలుగుచూశాయి. నెలకు కేవలం రూ.45వేల జీతంతో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరంలో అష్ఫాక్ అలీ స్టోర్ కీపరుగా పనిచేసి పదవీ విరమణ చేశారు. అలీ ఇంటి�
విశాఖ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ వుడా ప్లానింగ్ ఆఫీసర్ వర్దనపు శోభన్ బాబు ఇంట్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. ఇవాళ తెల్లవారుజాము నుంచే శోభన్ బాబు ఇంట్లో తనిఖీలు ముమ్మరం చేశారు అధికారులు.
హైదరాబాద్ బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ అధికారి అశోక్ రూ.30వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు.
కర్ణాటక అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్నాయి. ఈక్రమంలో కర్ణాటక ప్రభుత్వం అధికారులపై కొరడా ఝళిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ అధికారుల ఇళ్లపై ఏసీబీ దాడులు చేపట్టింది. ఒకేసారి ఒకరు కాదు ఇద్దరు కాదు 21మంది ప్రభుత్వ అధికారుల ఇళ్�
కర్ణాటకలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారుల పలువురు అధికారుల ఇళ్లపై మూకూమ్మడి సోదాలు నిర్వహించారు.68 ప్రాంతాల్లో 15మంది అధికారుల ఇళ్లల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు.
ఒడిషా లోని కోరాపుట్ జిల్లా సిమిలిగూడ ప్రాంత దుదారి రెవెన్యూ ఆఫీసర్ రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు.
హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో గత రెండు రోజులుగా ఏసీబీ అధికారులు చేస్తున్న సోదాలు మూడవ రోజు కూడా కొనసాగుతున్నాయి.