ACC Emerging Teams Asia Cup 2019 Series

    మూడు పరుగుల తేడాతో పాకిస్తాన్‌పై భారత్ ఓటమి

    November 21, 2019 / 05:41 AM IST

    ఆసియా ఎమర్జింగ్‌ కప్‌ అండర్‌ 23 క్రికెట్‌ టోర్నమెంట్‌లో భారత్ పోరాటం ముగిసింది. దాయాది పాకిస్తాన్ చేతిలో భారత్ కేవలం మూడు పరుగుల తేడాతో ఓడిపోయింది. టైటిల్‌ ఫేవరెట్‌ అనుకున్న భారత జట్టు అనూహ్యంగా సెమీఫైనల్లో ఓడిపోయింది. పాకిస్తాన్‌తో జరిగి�

10TV Telugu News