Accident

    హంద్రినీవా కాలువలో ట్రాక్టర్ బోల్తా: నలుగురు మృతి 

    September 25, 2019 / 05:22 AM IST

    అనంతపురం జిల్లా నంబులపూలకుంటలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవిచింది. బుధవారం (సెప్టెంబర్  25) ఉదయం 9.30కు  ట్రాక్టర్ బోల్తా పడినలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కదిరి నియోజకవర్గం నంబులపూలకుంటలోని ఎన్ బీ సోలార్ పవర్ ప్లాంట్‌ సమీప�

    హర్యానాలో విషాదం : ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి వెళ్లి వస్తూ..

    September 25, 2019 / 03:42 AM IST

    హర్యానా రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీకి వెళ్లి..వస్తున్న యువకులు అనంతలోకాలకు వెళ్లిపోయారు. వారు ప్రయాణిస్తున్న ఆటోను ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో 10 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయయి. వీరిని సమీప ఆస�

    రిపీట్ కావొద్దు : అమీర్ పేట్ మెట్రో ప్రమాదంపై ప్రభుత్వం సీరియస్

    September 23, 2019 / 12:59 PM IST

    అమీర్‌పేట్‌ మెట్రోస్టేషన్‌ ప్రమాద ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. ఇంజినీరింగ్‌ నిపుణులతో దర్యాప్తు చేయించాలని మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. ఇలాంటి ఘటనలు

    రాజస్తాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం..ఎనిమిది మంది మృతి

    September 23, 2019 / 03:53 AM IST

    రోడ్డు ప్రమాదం జరగని రోజంటూ లేదు. మితిమీరిన వేగం…డ్రంక్ అండ్ డ్రైవర్..ర్యాష్ డ్రైవింగ్ కారణం ఏదైన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో రాజస్థాన్ అజ్మీర్ నగర సమీపంలో లామనా గ్రామం సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లారీ- బస్సు ఢ

    బోటు ప్రమాదం : ఐదేళ్ల బాలిక మృతదేహం లభ్యం

    September 21, 2019 / 12:48 PM IST

    తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన బోటు ప్రమాదం ఘటనలో కచ్చులూరు దగ్గర మరో మృతదేహం లభ్యం అయింది. ఘటనా స్థలానికి సమీపంలో ఐదేళ్ల బాలిక మృతదేహాన్ని వెలికి తీశారు. పోస్టుమార్టం కోసం అధికారులు మృతదేహాన్ని దేవీపట్నం తరలించారు. మృతురాలు విశాఖకు చెంది�

    బోటు ప్రమాదం : భరించలేని దుర్వాసన, మీడియాకి నో ఎంట్రీ

    September 21, 2019 / 03:16 AM IST

    తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు బోటు ప్రమాదం ఘటనలో గాలింపు చర్యలు నిలిపివేశారు. గాలింపు చర్యలను తాత్కాలికంగా నిలిపివేశారు అధికారులు. ఎన్డీఆర్ఎఫ్, నేవీ

    బోటు ప్రమాదం : హర్షకుమార్..ఆధారాలు చూపించు – అవంతి

    September 20, 2019 / 01:26 AM IST

    గోదావరి బోటు ప్రమాద ఘటనపై మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బోటు ప్రమాదంపై మాజీ ఎంపీ హర్షకుమార్‌… మంత్రి అవంతి శ్రీనివాస్‌పై ఆరోపణాస్త్రాలు సంధించారు. గోదావరిలోకి బోటు వెళ్లకుండా దేవీపట్నం ఎస్

    పాపికొండల్లో.. అస్తికలు కలిపేందుకు వెళ్లి అనంతలోకాలకు

    September 16, 2019 / 02:08 AM IST

    తండ్రి అస్తికలు కలిపేందుకు గోదావరికి వెళ్లి అక్కడే ప్రాణాలు వదిలేశాడు. భార్యాకూతురితో కలిసి కార్యం పూర్తి అయిన తర్వాత పాపికొండల పర్యటనకు బయల్దేరాడు. ఊహించని ఘటన ఎదురై ప్రమాదానికి గురవడంతో భార్య ప్రాణాలతో బయటపడ్డా తన వాళ్లు కళ్లముందే  చ�

    బోటు ప్రమాదం : తెలంగాణ వాసుల మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం కేసీఆర్

    September 15, 2019 / 01:10 PM IST

    తూర్పుగోదావరి జిల్లాలో పడవ ప్రమాదంపై తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుంటుబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతి చెందిన తెలంగాణ వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని మ

    అనుమతి లేకుండానే బయల్దేరిన బోటు

    September 15, 2019 / 10:50 AM IST

    తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. గోదావరి నదిలో పర్యాటక బోటు మునిగి పోయింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఐదుగురు మృతి చెందారు. 24 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. బోటులో మొత్తం 61 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. 50 మంది ప్రయాణికుల

10TV Telugu News