Home » Accident
హైదరాబాద్ లోని గోల్నాకలో ఫంక్షన్ హాల్ గోడ కూలి నలుగురు మృతి చెందిన ఘటనపై జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మెహన్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సహాయ నిధి కింద మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
హైదరాబాద్ అంబర్ పేట పరిధిలోని గోల్నాకలో పెరల్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఫంక్షన్ హాల్ గోడ కూలిన ఘటనలో నలుగురు చనిపోయారు.
రోడ్డు ప్రమాదంలో ఉత్తరాఖండ్ బీజేపీ ఎంపీ గర్హవాల్ తీవ్రగాయాలపాలయ్యారు. గర్హవాల్ లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న తిరాథ్ సింగ్ రావత్ ప్రమాణిస్తున్న కారు ఇవాళ(నవంబర్-10,2019) ఉదయం యాక్సిడెంట్ కు గురైంది. ఢిల్లీ నుంచి నంద దేవీ
తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి – చింతూరు ఘాట్రోడ్డులో పదిహేను రోజుల క్రితం ప్రమాదానికి గురైన టెంపో డ్రైవర్ బాలకృష్ణ ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. ప్రమాదం జరిగిన తరువాత కేసులకు భయపడిన డ్రైవర్ బాలకృష్ణ… మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోని
ఓ ఎలుక కొంపను తగులబెట్టేసిన విచిత్ర వెలుగులోకి వచ్చింది. దీపావళి పండుగ రోజు ఓ ఎలుక చేసిన నిర్వాకంతో రెండు అంతస్థుల ఇల్లు కాస్తా కాలిపోయింది. ఈ ఘటన యూపీ బరెలీ పట్టణంలోని సుభాష్ నగర్ లో చోటుచేసుకోగా..ఇంటి యజమానితో పాటు అతని కుమారుడు గాయాలపాలయ�
నల్గొండ జిల్లాలో APSRTC బస్సుకు ప్రమాదం తృటిలో తప్పింది. వేములపల్లి మండలం శెట్టిపాలెం దగ్గర కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టి పంటపొలంలో బోల్తా పడింది. ఈ ఘటనలో
ఛత్తీస్ ఘఢ్ రాష్ట్రం దంతెవాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మృతులంతా విజయనగరం వాసులుగా
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు బోటు ప్రమాదంలో చనిపోయిన.. తెలంగాణకు చెందిన వారికి ప్రభుత్వం ఎక్స్గ్రేషియా చెల్లించింది.
హైదరాబాద్ మెట్రో స్టేషన్లో మరో ప్రమాదం చోటు చేసుకుంది. జూబ్లిహిల్స్ పెద్దమ్మ గుడి వద్ద ప్లాస్టిక్ పైపు ఊడిపడింది. మెట్రో స్టేషన్ పైనుంచి ప్లాస్టిక్ పైప్ ఊడిపడింది. అయితే.. పైప్ పడిన ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో… ప్రమాదం తప్పింది. నగరంలో మ�
తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి-చింతూరు మధ్య ఘాట్ రోడ్డులో టూర్కు వచ్చిన ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైంది. ఘాట్ రోడ్డులో బస్సు అదుపుతప్పడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో గాయపడ్డ పలువురి పరిస్థితి విషమంగా ఉండగా ఇప్పటికే ఎనిమిద